బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. 2023-2027 కాలానికి గాను నాలుగు ప్యాకేజీలలోని ఎ (ఇండియాలో టీవీ హక్కులు), బ
ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వేలం జోరుగా సాగుతున్నది. 2023-27 కాలానికి గానూ బీసీసీఐ వేలం ప్రక్ర�
IPL Media Rights | ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27 కాలానికి) ద్వారా భారీగా ఆర్జించాలని భావిస్తున్న బీసీసీఐకి టెండర్ వేసిన సంస్థలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ నుంచి ప్రముఖ రి�
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిది మరింత పెరగనున్నది. ఇప్పటికే రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ లో 74 మ్యాచులాడుతున్న పది జట్లు.. రాబోయే సీజన్లలో మరిన్ని ఎక్కువ
హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ త్వరలోనే మరో భారీ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమౌతున్నది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కో
ఐపీఎల్లో వివాదాలేమీ కొత్తకాదు. కానీ తొలి సీజన్లోనే తన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించడంతో హర్భజన్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ వివాదం కారణంగా భజ్జీ పలు మ్యాచులల
బీజేపీపై తరుచూ విమర్శలు చేసే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు
బీసీసీఐకి బంగారు బాతులా దొరికిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ నానాటికీ పెరుగుతున్నది. ఇప్పటికే మీడియా రైట్స్, ప్రమోటర్లు, బ్రాండ్ వాల్యూ విషయంలో సీజన్ కో రికార్డు సృష్టిస్తున్న ఐపీఎల్ తాజాగా మరో
క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరి
7వికెట్లతో రాజస్థాన్ పరాజయం హార్దిక్ ఆల్రౌండ్ షో ఐపీఎల్-15వ సీజన్ టైటిల్ కైవసం తానాడిన ఐదు ఐపీఎల్ ఫైనల్స్లోనూ హార్దిక్ పాండ్యా విజేతగా నిలువడం విశేషం. ముంబై ఇండియన్స్ తరఫున ఆటగాడిగా నాలుగు టై�
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్�