భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్కుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఐపీఎల్ బెట్టింగ్ వివాదంలో తన ప�
Sourav Ganguly | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. దాదా ప్రస్తుతం బీసీసీఐ
ఐపీఎల్లో పరుగుల వరద పారించిన రజత్ పాటిదార్తో పాటు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న బెంగాల్ పేసర్ ముఖేశ్ కుమార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్
T20 World Cup | ప్రపంచ లీగ్ క్రికెట్లో అత్యంత ఖరీదైన టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనే విషయం తెలిసిందే. ఇది గెలిచిన జట్టుకు దక్కే ప్రైజ్ మనీ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన సిరీస్ను టీమ్ఇండియా గెలుచుకుంది. చివరి పోరులో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ వీరవిహారం చేస్తే.. నాగ్పూర్ వేదికగా జరిగిన 8 ఓవర్ల మ్యాచ్లో హిట్మ్యాన�
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు.. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ను హెడ్ కోచ్గా నియమించింది. ఈ ఏడాది వరకు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే ఆ బాధ్యతల్లో కొనసాగగా.. ఇప్పుడు ఆ స్థ�
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ సహాయ సిబ్బంది జహీర్ ఖాన్, మహేల జయవర్ధనేకు ప్రమోషన్ కల్పించింది. ఇప్పటివరకు భారత్కు పరిమితమైన వీరి సేవలు ఇకపై ప్రపంచ వ్యాప్తం కానున్నాయి
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్ర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఘనత లలిత్ మోడీదే అని చెప్పకతప్పదు. 2008లో ఈ లీగ్ కు కర్త, కర్మ, క్రియ అయి వ్యవహరించిన మోడీ.. తర్వాత వెలుగుచూసిన అవినీతి ఆరోపణలతో దేశం విడి