వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు.. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ను హెడ్ కోచ్గా నియమించింది. ఈ ఏడాది వరకు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే ఆ బాధ్యతల్లో కొనసాగగా.. ఇప్పుడు ఆ స్థ�
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ సహాయ సిబ్బంది జహీర్ ఖాన్, మహేల జయవర్ధనేకు ప్రమోషన్ కల్పించింది. ఇప్పటివరకు భారత్కు పరిమితమైన వీరి సేవలు ఇకపై ప్రపంచ వ్యాప్తం కానున్నాయి
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్ర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఘనత లలిత్ మోడీదే అని చెప్పకతప్పదు. 2008లో ఈ లీగ్ కు కర్త, కర్మ, క్రియ అయి వ్యవహరించిన మోడీ.. తర్వాత వెలుగుచూసిన అవినీతి ఆరోపణలతో దేశం విడి
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్లు మనకు నిత్య జీవితంలో చాలా మందే తారసపడుతుంటారు. ఇక్కడ గుజరాత్ గ్రామస్తులు కూడా అదే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్న ఆకర్షణ, ఆదరణను చూ
ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడ�
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీధికొకటిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్రికెట్ అకాడమీలపై భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ను విక్రయించొద్దని.. పిల్ల
ప్రతిష్టాత్మక వింబూల్డన్-2022 నేటి (జూన్ 27) నుంచి యూకే వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ ఆటగాళ్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ.. వచ్చే నెల 10 వరకు సాగనుంది. అయితే టెన్నిస్ లో అతి పురాతనమైన ఈ టోర్నీకి భారత క్రికెట్ గతిని
ఐపీఎల్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత రెండు టైటిళ్లు నెగ్గిన జట్టుగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం తీరుపై పశ్చిమబెంగాల్ క్రీడా, యువజన సర్వ�
రాబోయే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించడం చూసి పాకిస్తాన్ క్రికెటర్లకు నిద్రపట్టడం లేదు. ఐపీఎల్ పై ఇష్టారీతిన మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. 2023-27 కాలానికి గాను మీ�
నానాటికీ తన విలువను పెంచుకుంటూ పోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31) లో మీడియా హక్కుల ద్వారా