టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అన్ని రకాల కెప్టెన్సీలకు దూరమయ్యాడు. టీమిండియా టీ20 జట్టు సారధ్యాన్ని కోహ్లీ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించింది. ఆ తర్వాత కొన్
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జయింట్స్.. తమ జెర్సీని విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో, గుజరాత్ జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. వీటిలో గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తుండ
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూ
గత ఐపీఎల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేఆఫ్స్ చేరిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). భారత్లో జరిగిన ప్రథమార్థంలో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్.. యూఏఈలో జరిగిన రెండో సగంలో అద్భుతంగా పుంజుకుం�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చే�
ప్రపంచంలో ప్రతిచోటా సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగ. ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గ�
టీమిండియా యువ ప్లేయర్ సంజు శాంసన్పై శ్రీలంక మాజీ దిగ్గజం సంగక్కర ప్రశంసల కురిపించాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, పొట్టి క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయ�
ఐపీఎల్ ప్రారంభానికి ముందే మరో స్టార్ ఆటగాడు ఒక ఇంటి వాడయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తన ప్రేయసిని మనువాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు న్యూజిల్యాండ్ స్టార్ పేసర్ టిమ్ స�
క్రికెట్ పండుగ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఓపెనర్ మ్యాచ్లో తలపడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని కష్టం వచ్చిపడింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయీన్ అలీ.. ఇంకా భారత్కు రాల�
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతేడాది ఓపెనర్గా అత్యంత పేలవ ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ.. ఈసారి కూడా ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మాజ�
ఐపీఎల్ 2022లో పాల్గొనే జట్లు చాలా వరకు కొత్త జెర్సీలతో అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా సన్రైజర్స్ హైదరబాద్ కూడా చేరింది. పాత జెర్సీకి వీడ్కోలు పలికిన ఈ ఫ్రాంచైజీ పూర్తి ఆరెంజ్ కలర్ల�
మిస్టర్ ఐపీఎల్ అని ఫ్యాన్స్ అభిమానంతో పిలుచుకునే టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా. ఈ లెఫ్ట్ హ్యాండర్ను ఇటీవల జరిగిన మెగావేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. వేలం ముగిసిన తర్వాత పలువురు ఆటగాళ్లు ఈ సీజన్ నుం�