ఐపీఎల్లో ఆరంభం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఒకడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో కప్పు కొట్టిన రాజస్థాన్ జట్టులో వాట్సన్ కూడా సభ్యుడే. ఆ తర్వాత పలు ఫ్రాంచై�
టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కీలక సభ్యుడు సూర్యకుమార్ యాదవ్.. ఈ సారి ముంబై ఆడే తొలి మ్యాచ్కు దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా గ�
ఐపీఎల్లో పవర్ ఫుల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నాయకత్వానికి విరాట్ కోహ్లీ గతేడాది వీడ్కోలు పలికాడు. దీంతో ఆర్సీబీ పగ్గాలు ఎవరికి అందుతాయనే టెన్షన్ అభిమానులకు నిద్ర పట్టనివ్వలేదు. ఇ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన ఏడాది ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదనే చెప్పాలి. ఆరంభ సీజన్లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్, ఇటీవల కన్నుమూసిన
ఖరీదైన క్రికెట్ పండుగ ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. ఈసారి ఛాంపియన్గా నిలిచే జట్టు ఏదో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మెగావేలం తర్వాత అన్ని జట్టూ సూపర్ జట్లలాగే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన చెన్నై జట్టు సభ్యులు.. సూరత్లో ప్రాక్టీస్ చే�
క్రికెట్ పండగ ఐపీఎల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 26న ఈ వేడుక ప్రారంభం అవుతుందని ఐపీఎల్ నిర్వాహకులు అంతకుముందే ప్రకటించారు. ఈసారి మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో మ్యాచులు నిర్వహించ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఈ సారి సరికొత్తగా జరగనుంది. కొత్తగా రెండు జట్లు చేరడతో ఈ లీగ్లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మేజర్ అప్డేట్ ఇచ్చ�
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
కొన్నిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడు నికోలస్ పూరన్. ఫామ్లో లేని ఈ విండీస్ వికెట్ కీపర్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్య�