భారత్లో ఐపీఎల్ పండుగ మొదలైపోయింది. శనివారం నాడు కోల్కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లోనే సీఎస్కే ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన రికా�
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ సారధ్యంలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా.. ఆ జట్టు కెప్టెన్ �
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
టీమిండియా మాజీ సారధి, గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కెప్టెన
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు టోర్నీ ప్రారంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టులో కీలకమైన ఆల్రౌండర్ మొయీన్ అలీ.. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈ ఐపీఎల్ తొ
ఇటీవల క్రికెట్ రూల్స్లో కొత్తగా కొన్ని మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ‘మన్కడింగ్’ రూల్ ఒకటి. ఇంతకుముందు దీన్ని క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా భావించేవారు. గతంలో ఐపీఎల్ సందర్భంగా రవిచంద్రన్ అ�