DC vs MI | ఐపీఎల్ రెండో రోజు సందడి మొదలైంది. మధ్యాహ్నం 3.30కు ఢిల్లీ వర్సెస్ ముంబై పోరు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్ బరిలోకి దిగింది. పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లకు ముంబై 53 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ పంత్ క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ.. 23 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్.. 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం రన్ రేట్ 8.83 గా ఉంది.
Explosive start from the @mipaltan openers 💥💥#MI are 53/0 at the end of six overs.👌
Live – https://t.co/WRXqoHz83y#TATAIPL | #DCvMI pic.twitter.com/MnnlpM6rvr
— IndianPremierLeague (@IPL) March 27, 2022