DC vs MI | ముంబై, ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచ్లో తొలి వికెట్ పడింది. పోవెల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. 32 బంతుల్లో రోహిత్ శర్మ 41 పరుగులు చేశాడు. 9 ఓవర్లలో ముంబై 69 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్, అన్మోల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
A sight to behold ft. @ImRo45😍
WATCH 📹 https://t.co/KCFkcHLsXV #TATAIPL #DCvMI pic.twitter.com/86gMVmzwFz
— IndianPremierLeague (@IPL) March 27, 2022