IPL 2022 | వచ్చే ఐపీఎల్ నుంచి మొత్తం పది జట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రెండు కొత్త జట్లలో అహ్మదాబాద్ జట్టు ఒకటి. దీనికి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం
Lucknow Super Giants | ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో అధికారికంగా జట్టు పేరును ప్రకటించింది. ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరు ఖరారు చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఆర్పీఎస్జీ వెంచర్చ్ లిమిటెడ్ (గొయెంకా గ్రూ�
IPL 2022 | క్రికెట్ పండుగ ఐపీఎల్. ఈ మాట అతిశయోక్తేమీ కాదు. ఆటగాళ్ల నుంచి బ్రాడ్కాస్టర్ల వరకూ అందరికీ కాసుల వర్షం కురిపించే ఈ లీగ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పేరు తెలియని ఆటగాళ్లను కూడా ఒక్క రోజులో
లక్నో: ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్కు రెండు కొత్త జట్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అహ్మాదాబాద్, లక్నో జట్లకు టీమ్ కెప్టెన్లును కూడా ఆయా ఫ్రాంచైజీలు కూడా సెలక్ట్ చేశాయి. లక్నో ఐపీఎల్ జట�
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్.. ఐపీఎల్లో అడుగుపెట్టనున్నది. ప్రస్తుతం లీగ్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో వైదొలగనుండటంతో.. వచ్చే రెండేండ్లకు గానూ టాటా గ్రూప్ ఐ
లక్నో, అహ్మదాబాద్ బిడ్లకు పాలకమండలి పచ్చజెండా న్యూఢిల్లీ: రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలి ఆమోదం తెలిపింది. కొత్త ఫ్రాంచైజీలకు త్వరలోనే ‘లెటర్
బౌలింగ్కు స్టెయిన్.. ఫీల్డింగ్కు బదానీ న్యూఢిల్లీ: గత ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి పుంజుకోవడానికి సిద్ధమైంది. జట్టుకు
SRH | క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో గతేడాది అత్యంత పేలవ ప్రదర్శనతో వెనుకబడిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు.. ఈసారి అలాంటి ప్రదర్శన రిపీట్ కాకుండా ఉండేందుకు
వచ్చే సీజన్లో ఆర్సీబీకి మియాభాయ్ కోహ్లీ, రోహిత్, ధోనీ, పంత్ పాత ఫ్రాంచైజీలకే ముగిసిన రిటైన్ ప్రక్రియ ఐపీఎల్ రిటైన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్లను తమత
IPL Auction | వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మొత్తం పది జట్లు పోటీ పడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్లందరూ వేలంలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
IPL Bidding | భారత క్రికెట్ పండుగ ఐపీఎల్లో వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్లు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫ్రాంచైజీల కోసం వేలం ప్రక్రియ ముగిసిందని,
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి రెండు కొత్త జట్లు రానున్నాయి. అయితే ఆ రేసులో అహ్మదాబాద్, లక్నో నగరాలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసి�