ఈ ఐపీఎల్లో ఓటమి లేకుండా సాగుతున్న గుజరాత్ టైటన్స్కు ఓటమి రుచి చూపించింది సన్రైజర్స్ హైదరాబాద్. సమిష్టిగా రాణిస్తే ఎలాంటి జట్టునైనా ఓడించవచ్చని మరోసారి నిరూపించింది. తొలుత బౌలర్లు రాణించడంతో గుజరాత�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు రషీద్ ఖాన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ (42) అవుటవగా.. మరో ఓపెనర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57)ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మ (42)ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ వేసిన షార్ట్ బాల్ను మిడ్వికెట్ మీదుగా బాదడానికి అభిషేక్ ప్
గుజరాత్ టైటన్స్తో జరుగుతున్నమ్యాచ్లో సన్రైజర్స్కు మంచి ఆరంభం లభించింది. ఆరంభంలో తొలి నాలుగు ఓవర్లు ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ జోడీ.. పవర్ప్లే చివరి రెండు ఓవర్లలో ఉతికారేసింది. షమీ వ�
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటన్స్ను సన్రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పవర్ప్లే ముగిసే సరికి 51/2 స్కోరు చేసిన గుజరాత్ బ్యాటర్లు.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడటానికి కష్టపడాల్సి వచ్చింది. మ
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ (12) కూడా అవుటయ్యాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మిల్లర్ భారీ షాట్ ఆడేందుకు ముందుకొచ్చాడు. అదే సమయంలో జాన్సెన్ షార్ట్ బాల్ వేయడంతో పుల్ చే
ఈ ఐపీఎల్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్ మాథ్యూ వేడ్ (19) మరోసారి విఫలమయ్యాడు. పవర్ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సింది పోయి.. యువ పేసర్ ఉమ్రాన్ మాలి�
గుజరాత్ టైటన్స్ జట్టులో కొత్తగా అరంగేట్రం చేసిన తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ (11) అవుటయ్యాడు. మరో తమిళనాడు ప్లేయర్ నటరాజన్ బౌలింగ్లో బౌండరీ బాదిన అతను.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. నటరాజన్ వేసిన �
సూపర్ ఫామ్లో ఉన్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (7) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి గిల్ అవుటయ్యాడు. భువీ వేసిన
చెన్నై సూపర్ కింగ్స్పై అన్ని విభాగాల్లో రాణించి ఈ ఐపీఎల్లో తొలి విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. బలమైన గుజరాత్ టైటాన్స్తో పోటీకి సిద్ధమైంది. ఇప్పటి వరకు టోర్నీలో అపజయం ఎరుగని గుజరాత్ను స
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత
ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. దాదాపు ప్రతిజట్టూ మూడు మ్యాచులు ఆడేసింది. కొన్ని జట్లు ఐదు మ్యాచులు కూడా ఆడాయి. ఎవరూ ఊహించని విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగ�
ఐపీఎల్ 15వ సీజన్లో రాజస్థాన్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది.
ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు ఒక పద్ధతి ప్రకారం చెలరేగడంతో మంచి ఆరంభం లభించిన ఢిల్లీ క్యాపిటల్స్కు.. టెయిలెండర్లు మెరుపు ముగింపునిచ్చారు.