ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నైపై గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ (94 నాటౌట్ 51 బంతుల్
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు గుజరాత్ నష్టపోయింది. తొలి ఓవర్లోనే శ�
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ బ్యాటర్లు మొదట్లో దూకుడుగా ఆడినా.. పృథ్వీ షా వికెట్ కోల్పోయాక ఆచితూచి ఆడుతున్నారు. ఏడో ఓవర్లో హర్షల్ పటేల్ ఐదు పరుగుల
ముంబై: ఐపీఎల్ 2022 ప్రస్తుతం కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముంబై, పుణె స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వ
ముంబై: కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా ఓ భారీ సిక్సర్తో.. స్టేడియంలో ఉన్న ఫ్రిడ్జ్ గ్లాస్ అద్దాల్ని పగలగొట్టేశాడు. సన్రైజర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఉమ�
అదరగొట్టిన ధవన్, మయాంక్ బ్రెవిస్, సూర్యకుమార్ పోరాటం వృథా పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. గత సీజన్లకు పూర్తి భిన్నంగా ముంబై గెలుప�
ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
MI vs PBKS | ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ము
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. వీళ్లతోపాటు పరాజయాల పరంపర కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుపై విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ముంబై ఇంకా ఓటముల్లోన�
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచా
ఈ ఐపీఎల్ సీజన్లో విజయాల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు ఈ సీజన్లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడింది. పంజాబ్ కింగ్స్తో ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ
ప్రపంచ క్రికెట్కు హెలికాప్టర్ షాట్ను పరిచయం చేసింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రాయల�