ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన మూడు హత్యలు కలకలం రేపాయి. మొదటి ఘటన మహాలక్ష్మి లే అవుట్లో జరిగింది. పెండ్లి విషయమై జరిగిన వాగ్వాదంలో అంజలి(23) అనే యువతిని ఆమె ప్రియుడు రాజీవ్ కత్తితో పొడిచి చంపాడు. అతడిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెల�
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశే
కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల కుంభకోణంతో అభాసుపాలవుతున్నది. అయ్యో రామా.. ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు అయోధ్య రాముడిని వేడుకుంటున్నారు.
అహ్మదాబాద్లో నిరుడు జూన్ 12న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటనలో ప్రమాద కారణం ఇంకా తెలియలేదు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం వీలైతే ఒక సంవత్సరం లోగా తుది దర్యాప్తు నివేదికను ప్రచురించాలి. అద�
Bandi Sai Bageerath | ఓ బాలికపై లైంగికదాడి యత్నం చేసిన ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్ర�
పోలీసుల వేధింపులతో హయత్నగర్లో కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అదనపు డీసీపీ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాలనీ అధ్యక్షుడి ఆత్మహత్య కేసు దర్యాప్తు బాధ్యతలను అబ్దుల్ల�
Iran | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో శనివారం రెండు భారత నౌకల (Indian Ships) పై కాల్పులు జరిపింది తమ దళాలేనా..? మరెవరైనానా..? అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి (Isma
‘కట్టకుండానే కొట్టుకపోయిందట!’ శీర్షికన ఈ నెల 7న ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. వేములవాడ రూరల్ మండలంలోని జయవరం మూలవాగుపై నిర్మించిన చెక్డ్యాంలో జరిగిన అక్రమాలు, కరకట్ట కట్టకుండానే �
హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ మ
దర్యాప్తు సంస్థలు దర్యాప్తు పూర్తి చేయడానికి న్యాయస్థానాలు విధించే గడువు ప్రతిస్పందనగా మాత్రమే ఉంటుందని, ముందు జాగ్రత్త చర్యగా కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అసాధారణ జాప్యం వల్ల ప్రతికూల అభిప్రాయం ఏర�