టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛ�
పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులతో కొన్ని, అనుమతు లేకుండా మరి కొన్ని క్వారీలు అక్రమంగా నడుస్తున్న విషయంపై ఇటీవలికాలంలో కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా�
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defecting MLAs) విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకా�
Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
జిల్లా సబ్ రిజిస్ట్రార్ను మోసం చేసి పీఆర్టీయూ (టీఎస్) హౌసింగ్ బోర్డు సొసైటీకి చెందిన ఓపెన్ ప్లాట్లను అక్రమంగా బయట వ్యక్తులకు విక్రయించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపి
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల విచారణ సమయంలో రాజకీయ నాయకులు హాజరుకావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొందరు ఎంపీ, ఎమ్మెల్యేల, రాజకీయ నేతల సమక్షంలో పోలీస్స్టేషన్లో పోలీసులు దర్యాప్తు జరిపా�
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి చేతి చమురును కొంతమంది రెవెన్యూ అధికారులు వదిలిస్తున్నారు. విచారణ పేరిట డబ్బులు అడుగుతున్నారు. లేదంటే కార్డు ఇవ్వమంటూ దబాయిస్తున్నారు.
రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..
తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పనికిరాని విమర్శలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దమ్ముంటే విచారణ జరిపించి అవినీతిపై నిరూపించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అ�
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్న సామెత రామగుండం నగర పాలక సంస్థకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు దేవుడెరుగు పైగా అందలం ఎక్కిస్తున్న పరిస్థితి ఉంది. పై అధి�
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�