మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని మహేశ్ స్పెషాలిటీ దవాఖానలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు సృష్టించిన విషయంపై సోమవారం జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ విచారణ చేపట్టారు.
ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధ�
హీరో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీయస్ఐ) ఆఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘సీఎస్ఐ సనాతన్'. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 10న విడుదల చేస్తున్నారు.
అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్�