అయోధ్యలోని రామ మందిర దైనందిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారినందరినీ పోలీసులు విచారిస్తుండడంతో ఆలయానికి చెందిన విరాళాల చోరీ కేసు దర్యాప్తు పరిధి మరింత విస్తృతమైంది.
ఇటీవల చిరుతలను వేటాడి చంపిన కేసు ఎన్నో మలుపులు తిరుగుతున్నది. భీమ్గల్, ధర్పల్లి ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. న�
రాష్ట్రంలో శాంతిభద్రతలు, బాలికల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదా? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అవి నిర్వీర్యమవుతున్నాయా? అంటే ఇటీవల జరిగిన రెండు ఉదంతాలు అవుననే �
జీవన్గి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాడు అన్నం వడ్డించారంటూ వివిధ పత్రికల్లో బుధవారం కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా విద్యాధికారి అబ్దుల్ఘనీ సీరియస్గా స్పందించి, మండల విద్యాధికారి దుస్సా రాముల
భూదాన్ పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లిలో ధాన్యం కొనుగోళ్ల విషయం దుమారం రేపింది. సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ధాన్యం కొను‘గోల్మాల్' శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధిక�
ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన మూడు హత్యలు కలకలం రేపాయి. మొదటి ఘటన మహాలక్ష్మి లే అవుట్లో జరిగింది. పెండ్లి విషయమై జరిగిన వాగ్వాదంలో అంజలి(23) అనే యువతిని ఆమె ప్రియుడు రాజీవ్ కత్తితో పొడిచి చంపాడు. అతడిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెల�
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశే
కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల కుంభకోణంతో అభాసుపాలవుతున్నది. అయ్యో రామా.. ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు అయోధ్య రాముడిని వేడుకుంటున్నారు.
అహ్మదాబాద్లో నిరుడు జూన్ 12న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటనలో ప్రమాద కారణం ఇంకా తెలియలేదు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం వీలైతే ఒక సంవత్సరం లోగా తుది దర్యాప్తు నివేదికను ప్రచురించాలి. అద�
Bandi Sai Bageerath | ఓ బాలికపై లైంగికదాడి యత్నం చేసిన ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్ర�
పోలీసుల వేధింపులతో హయత్నగర్లో కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అదనపు డీసీపీ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాలనీ అధ్యక్షుడి ఆత్మహత్య కేసు దర్యాప్తు బాధ్యతలను అబ్దుల్ల�