ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్న సామెత రామగుండం నగర పాలక సంస్థకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు దేవుడెరుగు పైగా అందలం ఎక్కిస్తున్న పరిస్థితి ఉంది. పై అధి�
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
ఇంగ్లండ్ సుందరి మిల్లా మ్యాగీకి ఎదురైన పరాభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖాగోయల్, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఎంక్వయి
నగరంలో జరిగే అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు షార్ట్ సర్క్యూట్తోనే జరుగుతున్నాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. భవనాల్లో వాడే విద్యుత్ పరికరాలు నాణ్యతగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్
పెంచికల్పేట్ అడవుల్లోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులికి విద్యుత్ షాక్ పెట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అటవీశాఖ అధికారులు దహెగాం మండలం ఖర్జీ,గెర్రె,చిన్�
ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతులు బోయిని గణేష్, దేవేంద్ర, కొమురయ్యలు ఇటీవల తన భూమిపై పట్టా భూమికి పాసుబుక్కులు ఇవ్వడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శ
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపించి అం దుకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ లక్ష్�
కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో భాగంగా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్
ఆదివారం రాత్రి హుసేన్సాగర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గల్లంతైన తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని
Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమించింది.