ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపించి అం దుకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ లక్ష్�
కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో భాగంగా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్
ఆదివారం రాత్రి హుసేన్సాగర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గల్లంతైన తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని
Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని పలిమెల గ్రామంపై దక్కన్ సిమెంట్స్ పడగ కమ్ముకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 200 ఎకరాల భూమిని 60 ఏళ్లుగా కాస్తులో ఉన్న రైతుల నుంచి లాక్కునేందుకు అంతా సిద్ధమైంద�
ఓ మహిళపై కన్నేసి ఓ పచ్చటి సంసారంలో నిప్పులు పోశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ డానియల్పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణ వేగవంతం చేశారు. డీఎస్పీతో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం విచారణ చేసి నివేదించాలని ఆ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో ఉన్న సాల్వో ఇండస్ట్రీస్ అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనులు ప్రభుత్వ భూముల కబ్జాలపై గ్రామస్తులు చేస్తున్న ఫిర్యాదుల మేరకు బార్డర్ ఇష్యూ తేల్చా�
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం�
Pawan Kalyan | ఏపీలోని పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబీకులు సరస్వతి సిమెంట్ కంపెనీ పేరుతో ఆక్రమించుకున్న భూములపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
మ్యారిటల్ రేప్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం వైదొలగారు. ఐపీసీ సెక్షన్ 375లోని రెండో మినహాయింపును రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. వీ�
Sajjala | ఏపీ పోలీసులు వైసీపీ కీలక నేత, వైసీపీ ప్రభుత్వ సలహదారుడిగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.