మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో ఉన్న సాల్వో ఇండస్ట్రీస్ అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనులు ప్రభుత్వ భూముల కబ్జాలపై గ్రామస్తులు చేస్తున్న ఫిర్యాదుల మేరకు బార్డర్ ఇష్యూ తేల్చా�
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం�
Pawan Kalyan | ఏపీలోని పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబీకులు సరస్వతి సిమెంట్ కంపెనీ పేరుతో ఆక్రమించుకున్న భూములపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
మ్యారిటల్ రేప్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం వైదొలగారు. ఐపీసీ సెక్షన్ 375లోని రెండో మినహాయింపును రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. వీ�
Sajjala | ఏపీ పోలీసులు వైసీపీ కీలక నేత, వైసీపీ ప్రభుత్వ సలహదారుడిగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Akhilesh Yadav: పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ పోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో.. వినేశ్
అదానీ గ్రూప్ నుంచి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్(డీవీఏసీ)కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది.
NEET Issue : నీట్ పరీక్ష అంశంపై బీజేపీ నేత షాజియా ఇల్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ వివాదంపై రాజకీయ స్టంట్లు, పరస్పర విమర్శలు మాని చిత్తశుద్ధితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమ�
NEET Row : నీట్ వివాదంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు.