Akhilesh Yadav: పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ పోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో.. వినేశ్
అదానీ గ్రూప్ నుంచి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్(డీవీఏసీ)కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది.
NEET Issue : నీట్ పరీక్ష అంశంపై బీజేపీ నేత షాజియా ఇల్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ వివాదంపై రాజకీయ స్టంట్లు, పరస్పర విమర్శలు మాని చిత్తశుద్ధితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమ�
NEET Row : నీట్ వివాదంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు.
గొర్రెల పంపిణీ అక్రమాలపై ఏసీబీ అధికారులు సోమవారం నుంచి విచారణ చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది.
కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు రాజకీయ నేతలతోపాటు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ కొన్ని ఇంగ్లిష్, తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
Bangla MP murder case | బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్కతాలో జరిగిన ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారులు కొంత పురోగతి సాధించారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస�
ధాన్యం కొనుగోలు కేంద్రంలో కటింగ్ లేకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని సెర్ప్ అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా ధాన్యం కటింగ్ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఐకేపీ సెర�
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఏడురోజుల పోలీస్ కస్టడీలో భాగంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన స
సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీలోని సాహితీ ఇన్ఫ్రా యజమాని బుదాటి లక్ష్మీనారాయణ ఆస్తులను అటాచ్ చేశారు. ఆ ఆస్తుల వద్ద నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయించా�