కేసీఆర్ పదేండ్ల పాలనలోనే మహిళలకు న్యాయం జరిగిందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం, భగీరథ లాంటి పథకాలకు అం�
‘మహిళలు ప్రస్తుతం అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. మన దేశ పురోగతికి వారెంతగానో దోహదపడుతున్నారు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద�
మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద
మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
బాల్యం నుంచీ అన్ని రకాలుగా అండగా నిలిచిన తన తల్లే.. తనకు స్ఫూర్తి అని చెబుతున్నది రకుల్ప్రీత్ సింగ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్లాడింది. జీవితంలో తనకు �
మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోన
మహిళ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజాపేట మండల కేంద్రంల
విద్యా రంగంలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుసుస్తున్నారని కట్టంగూర్ మండల విద్యాధికారి అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనం�
మానవ మనుగడకు మూలాధారం, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీలను సమస్థానంతో గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో నిర�
మహిళ లేనిదే మనుగడ లేదని, మానవ జీవితంలో మహిళ ఎన్నో పాత్రల్లో తన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, త్యాగనిరతిని చాటుతుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన క�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8,9న ‘మెగా మహిళా రైతు మేళా’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవ�
సమాజంలో విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మహిళల కృషి అనిర్వచనీయం అని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అయితే ప్రతి ఒక్కరు మహిళా హక్కులను పరిరక్