వివిధ కళల్లో ప్రతిభ చూపుతున్న ఆడబిడ్డలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకోగా వీరిలో ఉమ్మడ�
వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. సాహిత్యం, కళలు, సమాజసేవ ఇలా పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన 17 మందిత�
బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డు ప్రకటించింది.
అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలు, గురుకులాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహి ళా ఉద్యోగులను శాల్వలతో సత్కరించి సన్మాణించారు.
Chief Secretary Shantikumari | ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సు ను నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మణులు చీరకట్టి.. తళుక్కున మెరిసిపోయారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా
రోడ్డుమీద ఏ ప్రమాదమో జరిగి, తోటి మనుషులకు రక్తమోడుతున్నా తమదారిన తాము వెళ్లే రోజులివి. ఇక, జంతువులకు దిక్కెవరు? మహ్మద్ సుమ మాత్రం.. ఎక్కడ ఏ మూగ జీవికి ఇబ్బంది కలిగినా వెంటనే బయల్దేరి వచ్చేస్తారు.
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్పార్క్లో ఈ నెల 19న ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.