ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్పార్క్లో ఈ నెల 19న ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.
ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ హరి సంధ్యారాణి ఆధ్వర�
సమాజంలో పురుషులు, మహిళలందరూ సమానమేనని, మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18,432 మంది సిబ్బంది పనిచేస్తుండగా అందులో 11.5 శాతం మంది మహిళా సిబ్బంది ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఒక పక్క ఉద్యోగంలో అధికారిగా,
జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళలకు నవరత్న మహిళా పురస్కారాలను ప్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డల శ్రేయస్సే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో అమాత్యుడు రామన్న ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఉత్తమ మహిళలను ఘనంగా సత్కరించార�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఏనుగల్లుపై వరాల జల్లు కురిపించారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఏర్పాటు చేసిన మహిళా క్యాన్సర్ స్క్�
వరంగల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం మహిళలను ఘనంగా సత్కరించారు. శివనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మహిళా కార్పొరేటర్లు, మహిళా పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే నన్నపునేని
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ భా�