సాధికారత, స్వావలంబన, శ్రమశక్తికి ప్రతిరూపాలుగా నిలుస్తున్న అతివలకు నగరం జేజేలు పలికింది. అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారంటూ కీర్తించింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రేటర్లో ఘనంగా జరుప�
మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని నార్సింగి మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర�
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో నారీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి తినిపించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా అంతా మహిళా సిబ్బందితోనే ఓ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నది. లోకోపైలట్ నుంచి మొత్తం రైల్వే సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని విశ�
సృష్టికి మూలం స్త్రీ. ఆమె శక్తియుక్తులు అపారం. ఆమె ఓ ప్రేరణ.. ఓ లాలన. ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు. మనిషికి జీవం, జీవితమే లేదు. ఆమే లేకుంటే అంతా శూన్యం.
నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. ఈ ఒక్కరోజు జనులంతా అనేక వేదికల సాక్షిగా ఆడబిడ్డలను వేనోళ్లా కొనియాడుతుంటారు. ఆ తర్వాత షరా మామూలే. కానీ, సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన చేశారు.
చిత్రసీమలో కొందరు నాయికలు మూర్తీభవించిన ధైర్యానికి, నమ్మిన విలువల్ని ఆచరించే రాజీలేని తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. వారి దృష్టిలో జీవితమంటే నిత్యం గెలవాల్సిన యుద్ధం.
మన ముందుతరం భారత స్వాతంత్య్రం కో సం కొట్లాడింది.. మా తరం తెలంగాణ కోసం పోరాడాం.. ఇప్పుడు మీ తరం 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడండి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విద్యార్థినులకు కర్తవ్య బోధ చేశారు.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది నానుడి. భారతావనిలో స్త్రీ మూర్తులు అనాదిగా పూజలందుకుంటున్నారు.
మహిళలు అన్నిరంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు.