సిడ్నీ, జనవరి 24: ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, కట్టడికి విధించిన ఆంక్షల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం స్వయంగా వెల్లడించారు. తన స�
డబ్ల్యూహెచ్వో ఆశాభావం జెనీవా: ఈ ఏడాది కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 సెకండ్లకు ఒకరు చనిపోతున్నప్పటికీ ఇది సాధ�
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు సరిహద్దు వెంట లక్ష మంది సైన్యాన్ని మోహరించిన రష్యా మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులకు సంబంధించి రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్�
న్యూయార్క్: సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహం 81 వేల కిలోమీటర్ల వ్యాసంతో భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉన్నది. గుర�
కార్డియా మొబైల్ పరికరంతో సాధ్యం బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ అనుమతులు లండన్: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి శుభవార్త. గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇకపై దవాఖానల చుట్టూ తిరగాల్సి�
న్యూయార్క్: చంద్రుడు, ఇతర గ్రహాల ఉపరితలాలపై ఇబ్బందులు లేకుండా తిరిగేందుకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సాసర్ను పోలిన ఓ ‘ఫ్లయింగ్ రోవర్’ను డిజైన్ చేశా�
ముంబై: ఒత్తిళ్లకు తలొగ్గకుండా మీడియా స్వతంత్రంగా, నిర్భయంగా వాస్తవాలు చెప్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అయితే కొన్ని మీడియాలు ఊహాజనిత, అసత్య వార్తలు వెలువరిస్తున్నాయని, ఇది ‘
బోస్టన్: ప్రముఖ జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ విల్సన్(92) కన్నుమూశారు. అమెరికా మసాచుసెట్స్లోని బర్లింగ్టన్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘యాంట్ మ్యాన్’గా ఆయనకు పేరు. చీమ జాతులపై ఆయన విస్తృత పరిశోధ�
వియత్నాం: ఈ ఫొటోలోని స్టంట్ చూశారా? వియత్నాంకు చెందిన అన్నదమ్ములు గియాంగ్ కువోక్ (37), గియాంగ్ కువోక్ గీప్ (32) తమ రికార్డును తామే తిరగరాసుకున్నారు. తన తలపై తమ్ముడు తలకిందులుగా ఉంటే.. బ్యాలెన్స్ చేసుకుం�
తాను భారతీయ సిక్కునని వెల్లడి లండన్, డిసెంబర్ 27: జలియన్వాలా బాగ్ మారణహోమానికి ప్రతీకారంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను చంపేస్తానన్న వ్యక్తి(19)ని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రి�
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా మాజీ అధినేత కిమ్ జోంగ్ ఇల్ పదో వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం నుంచి 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విధించిన ఆంక�
అమెరికా నివేదిక వాషింగ్టన్, డిసెంబర్ 17: పాకిస్థాన్ను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు భారత్పై దాడులకు తెగబడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం వారిపై చర్యలు తీ�
ఆఫ్రికాలో వెలుగు చూసిన మరో భయంకరమైన వ్యాధి | అసలు వీళ్లకు ఏ వ్యాధి సోకిందో తెలుసుకునే పనిలో పడ్డారు వైద్యాధికారులు. చాలామంది తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. వేల మంది అనారోగ్యానికి లోనయ్యారు. దీ
ఎన్నో అవమానాలను ఎదుర్కొని లక్ష్యం చేరిన చండీగఢ్ మోడల్ ఆత్మ విశ్వాసంపై హర్నాజ్ ఇచ్చిన సమాధానానికి ప్రపంచం ఫిదా 21 ఏండ్ల తర్వాత దేశానికి టైటిల్.. ఎంతో గర్వంగా ఉందన్న యువతి అయ్లట్, డిసెంబర్ 13: అవమానాలన