రష్యా జరిపిన బాంబుదాడిలో ఈ పసిబాలికకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తంలో తడిసిన బిడ్డను తండ్రి దవాఖానకు మోసుకువచ్చారు. బాలిక వేధనను చూసి వైద్యులు చలించిపోయారు. కండ్లనీళ్లు పెట్టుకొన్నారు. ఏడ్చారు. ఏడుస్తూనే బత�
యుద్ధ ట్యాంకులను అడ్డుకొంటున్న ఉక్రెయిన్ పౌరులు ఆదివారం మధ్యాహ్నం రష్యా చేతికి ఖార్కీవ్ గంటల్లోనే మళ్లీ నియంత్రణలోకి తెచ్చుకొన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కొనసాగుతున్న రష్యా దాడులు అంతర్జాతీయ న్�
ఉక్రెయిన్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ఆదివారం మూడు విమానాల్లో ఢిల్లీకి చేరుకున్న 688 మంది విమానాశ్రయాల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య భావోద్వేగాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఉక్రెయిన�
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ): రష్యాతో యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్లోని తెలంగాణ విద్యార్థులు సొంత రాష్ర్టానికి చేరుకుంటున్నారు. రెండు బ్యాచ్లలో మొత్తం 39 మంది విద్యార్థులు ఇక్కడ అడుగుపెట్టారు. �
కీవ్ భీతావహం.. అంతటా చావు భయం నగరంపై పట్టు కోసం రష్యా తీవ్ర యత్నం బాంబుల వర్షం.. క్షిపణులతో దాడులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం కీవ్, ఫిబ్రవరి 26: కన్ను మూసినా, తెరిచినా ఎదుటే మృత్యువు. చెవులు
భద్రంగా దేశం దాటిస్తామన్న అమెరికా పారిపోను.. పోరాడుతానన్న జెలెన్స్కీ కీవ్, ఫిబ్రవరి 26: తమ కన్నా వందల రెట్లు పెద్దదైన దేశం ఆక్రమణకు వచ్చింది. శత్రుమూకలు ఎంతో శక్తిమంతమైనవి. వాళ్ల సైనిక బలం ఎక్కువ. వాళ్ల ద�
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దాడిని సొంత ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. పుతిన్ చర్యపై ఉక్రెయిన్కు, ప్రపంచానికి క్షమాపణలు చెప్తున్నారు. మాస్కో సహా అన్ని ప్రధాన నగరాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తు
కీవ్: రష్యా క్షిపణి దాడిలో తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న ఈ 52 ఏండ్ల మహిళ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతున్నది. రష్యన్ సేనల హింసాకాండకు తార్కాణంగా ఉన్న ఈ దృశ్యం యావత్తు ప్రపంచాన్ని కదిలిస్తున్నది. ఈమె పేరు ఒ�
సరిహద్దు ప్రాంతాలకు అధికారుల బృందాలు ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత ప్రభుత్వం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అక్కడ చిక్కుకున్న వేలాది మంది భా�
Russia-Ukraine crisis: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో నెలకొన్న పరిణామాలపై భారత్ స్పందించింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని
టెల్అవీవ్: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో వివరాలు రాబట్టేందుకు పెగాసస్ను ఉపయోగించారని అక్కడి మీడియా పేర్కొంది. కేసుకు సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి ఫోన్�
టోక్యో: కరోనా ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ప్లాస్టిక్ ఉపరితలం, చర్మంపై ఎక్కువ కాలం సజీవంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వేరియంట్ ప్లాస్టిక్పై 8 రోజులకు పైగా, అదేవిధంగా చర్మంపై 21 గంటల పాటు జీ
వాషింగ్టన్, జనవరి 26: ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు అమెరికా స్టార్టప్ వీసాను ప్రవేశపెట్టనున్నది. సృజనాత్మకతకు ద్వారాలు తెరిచేందుకు ఉద్దేశించిన అమెరికా కంపీట్స్ యాక్ట్లో భాగం�
గుర్తించేందుకు పరికరం రూపొందించిన పరిశోధకులు న్యూయార్క్: మీ పరిసరాల్లో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నారా? అయితే మీరు సులువుగా మీ చుట్టూ వైరస్ ఉనికిని తెలుసుకునేందుకు అమెరికాలోని యేల్ స్�