తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అమెరికా, మిత్రదేశాలకు రష్యా హెచ్చరిక స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలోచేరే అవకాశాలపైనా ఘాటు స్పందన కీవ్పై మరిన్ని దాడులు తప్పవని వెల్లడి కీవ్, ఏప్రిల్ 15: ఉక్రెయిన్�
ఉక్రెయిన్ యుద్ధ చీఫ్గా సీనియర్ జనరల్ కీవ్ స్వాధీనం విఫలం అవడమే కారణం బయలుదేరిన రష్యా మరో యుద్ధ కాన్వాయ్ 13 కిలోమీటర్ల మేర వాహనాల్లో ఫిరంగులు కీవ్ సమీపంలో సామూహిక ఖననం పదుల సంఖ్యలో మృతదేహాలు గుర్త�
వాషింగ్టన్, ఏప్రిల్ 7: గ్రహాంతరవాసుల (ఏలియన్స్) ఉనికిపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ, వాటిని తాము చూశామని పలువురు పేర్కొనడం తెలిసిందే. తాజాగా ఏలియన్ కారణంగా ఓ మహిళ గర్భందాల్చినట్టు అమె
తీర్మానానికి మద్దతుగా 93, వ్యతిరేకంగా 24 ఓట్లు భారత్ సహా 58 యూఎన్హెచ్ఆర్సీ నుంచి మద్దతిచ్చిన దేశాలకు ఉక్రెయిన్ కృతజ్ఞతలు రాజకీయ ప్రేరేపిత చర్యగా రష్యా మండిపాటు ఐరాస, ఏప్రిల్ 7: అంతర్జాతీయ మానవ హక్కుల స�
వాషింగ్టన్, ఏప్రిల్ 7: పై చదువుల కోసం మనవాళ్లు ఎక్కువగా అమెరికా వైపే మొగ్గు చూపుతున్నారు. గణాంకాల ప్రకారం అమెరికాలోని విద్యాసంస్థల్లో 2021లో చేరిన మన విద్యార్థుల సంఖ్య దాదాపు 12 శాతం పెరిగింది. అదేసమయంలో చై
ఒట్టావా, ఏప్రిల్ 7: కెనడాలోని రెండు రాష్ర్టాల్లో ‘జాంబీ డిసీజ్’ కలకలం సృష్టిస్తున్నది. ఆల్బర్టా, సాస్కచెవాన్ రాష్ర్టాల్లోని రెండు జింకలు ఈ వ్యాధితో మరణించినట్టు అధికారులు తెలిపారు. ‘జాంబీ డిసీజ్’
మహిళలను చంపి శరీరాలపై గుర్తులు రష్యా సైనికులపై ఉక్రెయిన్ ఆరోపణ బుచా పట్టణంలో జెలెన్స్కీ పర్యటన కీవ్, ఏప్రిల్ 4 : భీకర దాడులతో ను ధ్వంసం చేస్తున్న రష్యా బలగాలు.. మహిళలు, బాలికలపై అకృత్యాలకు పాల్పడుతున్�
కల్లోల లంక కొలంబోలోని అధ్యక్షుడి నివాసం ముట్టడి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు కొలంబో, మార్చి 31: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు�
రాజీనామా చేయను.. అవిశ్వాసానికి రెడీ నన్ను దింపడానికి అమెరికా కుట్ర పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ ఇస్లామాబాద్, మార్చి 31: ప్రధాని పదవికి తాను ఎట్టి పరిస్థితుల్లో�
కీవ్, చెర్నిహివ్పై విరుచుకుపడ్డ రష్యా మైకోలివ్పై దాడుల్లో 20 మంది మృతి కీవ్, మార్చి 31: బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులు, చెర్నిహివ్లోని జనావాసాలపై గురు
శ్రీలంక జనాభా 2.2 కోట్లు. ఇందులో సగానికి పైగా మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, ఆహారం, నివాస గృహాల నిర్మాణం, బ్యాంకు రుణాల మాఫీ, ఎరువుల పం�
చాలామందికి అరుదైన నాణేలు సేకరించే అలవాటు ఉంటుంది. అందుకోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సోత్బీలో జరిగిన వేలంలో ఈ బంగారు నాణెం ఏకంగా రూ.144 కోట్లకు అమ్ముడుపోయింది. 1933ల�