వాషింగ్టన్, సెప్టెంబర్ 27: కరోనా మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్వో) మళ్లీ దర్యాప్తునకు సిద్ధమైంది. గతంలో దర్యాప్తు నిర్వహించిన వారు కాకుండా ఈ సారి పూర్తిగా మరో కొత్త బృందంతో దర్యాప్తు జరుపనున్�
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధమని హెచ్చరిక బీజింగ్: బిట్కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై చైనా ఉక్కుపాదం మోపింది. ఈ అనధికార కరెన్సీల్లో మారకం చట్టవిరుద్ధమని చైనా పీపుల్స్ బ్యాంకు శుక్రవార
స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్ 4’ ప్రయోగం సక్సెస్ భూకక్ష్యలోకి తొలిసారిగా నలుగురు పౌరులు మూడు రోజులపాటు సాగనున్న రోదసియాత్ర కేప్ కానావెరల్(అమెరికా), సెప్టెంబర్ 16: అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయం
కాబూల్ : కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటాడి వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామ
ఉగ్రవాద దాడి జరుగొచ్చని ముందే హెచ్చరించిన అమెరికా, ఐరోపా దేశాలు ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే పేలుళ్లు 60 మంది మృతి.. వందలమందికి గాయాలు మృతుల్లో పిల్లలు, విదేశీయులు, అమెరికా సైనికులు కర్జాయ్ ఎయిర్పోర
జకర్తా, ఆగస్టు 15: బూడిద రంగు బొచ్చు, తెలుపు, నలుపు చారలు, ముద్దుగొలిపే ఆకారంతో 15 అంగుళాలు కూడా లేని సుమత్రన్ స్ట్రిప్డ్ కుందేలు అది. పుష్కరకాలంగా దాని ఉనికి అస్సలు తెలియట్లేదు. ప్రపంచం మొత్తం జల్లెడపట్టి
View this post on Instagram A post shared by Kristina Makushenko (@kristimakusha) మయామి ,జూలై : ఫ్లోరిడాలోని మయామికి చెందిన ఓ జిమ్నాసిస్ట్ నీటి అడుగున అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నది. ఈ విన్యాసాలు చూసిన వారందరూ అవాక్కవుతున్నారు. మయామికి నగరానికి చెందిన
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
తూర్పు లడఖ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్లోని షేక్ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.
ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ �
మాస్కో,జూలై:రష్యాకు చెందిన పరిశోధకులు లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవును తయారుచేశారు. మాస్కోలోని స్కోల్కోవో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎర్నెస్ట్ ఫెడరల్ లైవ్స్టాక్ సైన్స్ సెంటర్ పరిశోధకుల�
శాన్ఫ్రాన్సిస్కో: సాఫ్ట్వేర్ రంగంలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కార్పొరేషన్ ప్రెసిడెంట్ జిమ్ వైట్హర్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు.14 నెలల కిందటే ఆయన ఐబీ
ఢిల్లీ ,జూన్ 24: 11వ బ్రిక్స్ ఎస్ అండ్ టి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆవిష్కరణల అంశంలో సహకారానికి బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. భారత్ ప్రతిపాదించిన ఈ అంశాన్నివిస్త్రత కార్యచరణ ప్రణా�
ఢిల్లీ ,జూన్ 23:టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా గడిచిన వందేండ్లలో ప్రపంచంలోనే అత్యంత పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చినట్లు హరూన్, ఎడెల్గేవ్ ఫౌండేషన్ల నివేదికలో వెల్లడైంది. గడిచిన శతాబ్దానికి
ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హ�