View this post on Instagram A post shared by Kristina Makushenko (@kristimakusha) మయామి ,జూలై : ఫ్లోరిడాలోని మయామికి చెందిన ఓ జిమ్నాసిస్ట్ నీటి అడుగున అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నది. ఈ విన్యాసాలు చూసిన వారందరూ అవాక్కవుతున్నారు. మయామికి నగరానికి చెందిన
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
తూర్పు లడఖ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్లోని షేక్ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.
ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ �
మాస్కో,జూలై:రష్యాకు చెందిన పరిశోధకులు లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవును తయారుచేశారు. మాస్కోలోని స్కోల్కోవో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎర్నెస్ట్ ఫెడరల్ లైవ్స్టాక్ సైన్స్ సెంటర్ పరిశోధకుల�
శాన్ఫ్రాన్సిస్కో: సాఫ్ట్వేర్ రంగంలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కార్పొరేషన్ ప్రెసిడెంట్ జిమ్ వైట్హర్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు.14 నెలల కిందటే ఆయన ఐబీ
ఢిల్లీ ,జూన్ 24: 11వ బ్రిక్స్ ఎస్ అండ్ టి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆవిష్కరణల అంశంలో సహకారానికి బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. భారత్ ప్రతిపాదించిన ఈ అంశాన్నివిస్త్రత కార్యచరణ ప్రణా�
ఢిల్లీ ,జూన్ 23:టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా గడిచిన వందేండ్లలో ప్రపంచంలోనే అత్యంత పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చినట్లు హరూన్, ఎడెల్గేవ్ ఫౌండేషన్ల నివేదికలో వెల్లడైంది. గడిచిన శతాబ్దానికి
ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హ�
ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సంద
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�
ఢిల్లీ ,జూన్ 4: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్-19టీకాల విషయంలో యుఎస్ అనుసరిస్తున్న ‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ వ్యూహంలో భాగంగా, భారతదేశ�
ఇజ్రాయెల్లో ఏకమైన ప్రతిపక్షాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు జెరూసలేం: ఇజ్రాయెల్లో మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో సుదీర్ఘ కాలంగ�