శాన్ఫ్రాన్సిస్కో: సాఫ్ట్వేర్ రంగంలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కార్పొరేషన్ ప్రెసిడెంట్ జిమ్ వైట్హర్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు.14 నెలల కిందటే ఆయన ఐబీ
ఢిల్లీ ,జూన్ 24: 11వ బ్రిక్స్ ఎస్ అండ్ టి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆవిష్కరణల అంశంలో సహకారానికి బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. భారత్ ప్రతిపాదించిన ఈ అంశాన్నివిస్త్రత కార్యచరణ ప్రణా�
ఢిల్లీ ,జూన్ 23:టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా గడిచిన వందేండ్లలో ప్రపంచంలోనే అత్యంత పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చినట్లు హరూన్, ఎడెల్గేవ్ ఫౌండేషన్ల నివేదికలో వెల్లడైంది. గడిచిన శతాబ్దానికి
ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హ�
ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సంద
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�
ఢిల్లీ ,జూన్ 4: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్-19టీకాల విషయంలో యుఎస్ అనుసరిస్తున్న ‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ వ్యూహంలో భాగంగా, భారతదేశ�
ఇజ్రాయెల్లో ఏకమైన ప్రతిపక్షాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు జెరూసలేం: ఇజ్రాయెల్లో మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో సుదీర్ఘ కాలంగ�
ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికస�
ముంబై ,జూన్ 2: భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ సెక్రటేరియట్ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ) కు ప్రధాన మంత్రి నరేంద�
ఢిల్లీ, జూన్ 1: భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంపై, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీటర్ డటన్తో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగ
కెనడాలోని బ్రిటిష్ కొలొంబియా స్కూల్లో శవాల గుట్టలు 215 మంది పిల్లల మృతదేహాల అవశేషాలు వెలుగులోకి అమెరికా మూలవాసులపై పైశాచిక దాడులకు సాక్ష్యాలు క్యామ్లూప్స్ (బ్రిటిష్ కొలొంబియా), మే 29: చరిత్ర మరిచిపోయ�
లండన్, మే 26: బ్రిటన్లో సముద్ర తీరానికి రూ.820 కోట్ల విలువైన కొకైన్ మాదకద్రవ్యాలు కొట్టుకువచ్చాయి. రెండు బీచుల్లో 960 కిలోల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. స్మగ్లర్లు కొకైన్ను వాటర్ ప్రూఫ్ బ్