ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికస�
ముంబై ,జూన్ 2: భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ సెక్రటేరియట్ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ) కు ప్రధాన మంత్రి నరేంద�
ఢిల్లీ, జూన్ 1: భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంపై, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీటర్ డటన్తో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగ
కెనడాలోని బ్రిటిష్ కొలొంబియా స్కూల్లో శవాల గుట్టలు 215 మంది పిల్లల మృతదేహాల అవశేషాలు వెలుగులోకి అమెరికా మూలవాసులపై పైశాచిక దాడులకు సాక్ష్యాలు క్యామ్లూప్స్ (బ్రిటిష్ కొలొంబియా), మే 29: చరిత్ర మరిచిపోయ�
లండన్, మే 26: బ్రిటన్లో సముద్ర తీరానికి రూ.820 కోట్ల విలువైన కొకైన్ మాదకద్రవ్యాలు కొట్టుకువచ్చాయి. రెండు బీచుల్లో 960 కిలోల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. స్మగ్లర్లు కొకైన్ను వాటర్ ప్రూఫ్ బ్
వాషింగ్ టన్ : మే 7; దోమలను అరికట్టడం ద్వారా డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులను నియంత్రించడానికి బిల్ గేట్స్ నిధులతో బయోటెక్ సంస్థ అమెరికాలో 15,0000 జన్యుమార్పిడి దోమలను విడుదల చేసింది. యూకే లోని అబింగ్డన్ కేంద్ర
ప్యాంగాంగ్: ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారు ఉండరు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొందరు నియంతల్లో కిమ్ను మించినవారు లేరు. ఆ దేశ పౌరులు ఏ చిన్న పొరప
ట్రిపోలి: ఆఫ్రికా దేశమైన లిబియాను ఇసుక తుఫాన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశంలోని దక్షిణ, ఈశాన్య, మధ్య ప్రాంతాల్లో తుఫాన్ల ప్రభావం తీవ్రంగా ఉన్నది. నైరుతి వైపు నుంచి వీస్తున్న పెను గాలుల ప్�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.61 పెరిగి రూ.44,364కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధ�