ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సంద
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�
ఢిల్లీ ,జూన్ 4: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్-19టీకాల విషయంలో యుఎస్ అనుసరిస్తున్న ‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ వ్యూహంలో భాగంగా, భారతదేశ�
ఇజ్రాయెల్లో ఏకమైన ప్రతిపక్షాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు జెరూసలేం: ఇజ్రాయెల్లో మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో సుదీర్ఘ కాలంగ�
ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికస�
ముంబై ,జూన్ 2: భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ సెక్రటేరియట్ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ) కు ప్రధాన మంత్రి నరేంద�
ఢిల్లీ, జూన్ 1: భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంపై, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీటర్ డటన్తో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగ
కెనడాలోని బ్రిటిష్ కొలొంబియా స్కూల్లో శవాల గుట్టలు 215 మంది పిల్లల మృతదేహాల అవశేషాలు వెలుగులోకి అమెరికా మూలవాసులపై పైశాచిక దాడులకు సాక్ష్యాలు క్యామ్లూప్స్ (బ్రిటిష్ కొలొంబియా), మే 29: చరిత్ర మరిచిపోయ�
లండన్, మే 26: బ్రిటన్లో సముద్ర తీరానికి రూ.820 కోట్ల విలువైన కొకైన్ మాదకద్రవ్యాలు కొట్టుకువచ్చాయి. రెండు బీచుల్లో 960 కిలోల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. స్మగ్లర్లు కొకైన్ను వాటర్ ప్రూఫ్ బ్
వాషింగ్ టన్ : మే 7; దోమలను అరికట్టడం ద్వారా డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులను నియంత్రించడానికి బిల్ గేట్స్ నిధులతో బయోటెక్ సంస్థ అమెరికాలో 15,0000 జన్యుమార్పిడి దోమలను విడుదల చేసింది. యూకే లోని అబింగ్డన్ కేంద్ర