రక్త సంబంధానికి సమానంగా.. అంతకంటే ఎక్కువగా ఆత్మీయ అనుబంధాన్ని పంచేది స్నేహితులే.. అందుకే అద్వితీయం.. వర్ణించలేని భావం.. వెన్నంటే నిలిచే ఆపన్నహస్తం.. భాషలేని ఓ బంధం, ఆత్మీయతకు ప్రతిరూపం.. అందుకే ‘స్నేహమేరా జీ�
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
మహిళలను అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం ఉప్పల్ పో
ఆ నాట్యాన్ని వీక్షిస్తే మయూరాలు సిగ్గుతో ముడుచుకుపోతాయి. ఆ ముఖారవిందం కోటి భావాలకు అద్దం పడుతుంది. ప్రతి ప్రదర్శనా ఓ అబ్బురమే. పసి ప్రాయంలోనే కూచిపూడి నృత్యం మీద మక్కువ పెంచుకుని, నాట్యంలో ఉన్నత శిఖరాలన�
అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫ�
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన కొండ నిర్మల, దుర్గయ్య చేనేత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు జగన్నాథం(40), మనోహర్(36), కూతురు ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగానే వీరు కూడా ఆడుతూ పాడుత�
హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి చేస్త�
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్) -రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పశ్చిమ యూరప్ భద్రతకు పెరుగుతున్న సోవియట్ యూనియన్ ప్రాబల్యంవల్ల ప్రమాదం ఏర్పడటంతో దీన్ని ఏర్పాటు చేశారు. -1949, ఏప్రిల్ 4న నాటో ఒ