జపాన్లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
ఖమ్మం మరోసారి అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికగా మారనుంది. ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఆల్ఇండియా టీ20 క్రికెట్ టోర్నీ జరుగుతుందని కేపీఎల్ చైర్మన్ డాక్టర�
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లు
జల విద్యుత్తు.. థర్మల్ విద్యుత్తు.. పవన విద్యుత్తు.. సౌర విద్యుత్తు.. టైడల్ విద్యుత్తు.. అణువిద్యుత్తు.. ఇప్పటివరకు మనిషి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులు ఇవే.. త్వరలో వీటికి మరో రకం తోడు కాబోతున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు లక్షల రూపాయల ఖరీదైన కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేస్తున్న తీరును అంతర్జాతీయ మెడికల్ జర్నల్ గుర్తించింది.
తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కుప్పకూలాయి. రైల్వే ప్లాట్ఫామ్పై ఉన�