కోపెన్హాగెన్, నవంబర్ 21: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఐడియా’ అనే అంతర్ ప్రభుత్వ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి కట్టడి పేరుతో పలు దేశాలు అప్రజ�
109 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి వైదొలిగి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 12 వ రాష్ట్రం. 1912 లో ఏర్పడిన ఈ రాష్ట్రం పేరు బిహార్. ఇవాళ బిహార్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ప్రముఖ సంఘ సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వినుతికెక్కిన సావిత్రీబాయి ఫులే 1897 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్లో జన్మించిన సావి�
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిన యూరి గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. పుట్టిన 27 సంవత్సరాల వయస్సులో అంటే 1961 ఏప్రిల్ 12 న అతను వోస్టాక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి రోదసీలో�