హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి చేస్త�
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్) -రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పశ్చిమ యూరప్ భద్రతకు పెరుగుతున్న సోవియట్ యూనియన్ ప్రాబల్యంవల్ల ప్రమాదం ఏర్పడటంతో దీన్ని ఏర్పాటు చేశారు. -1949, ఏప్రిల్ 4న నాటో ఒ
ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) -దీన్ని 1960లో బాగ్దాద్ (ఇరాక్)లో స్థాపించారు. అధికారికంగా 1961లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాలు కలిసి దీన్ని నెలకొల్పాయి. -పై దేశాలత�
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత పతకాల పంట రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయడమే లక్ష్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. గన్ను గురిపెట్టినా.. విల్లు ఎక్కుపెట్టినా.. కత్తి దూసినా.. పంచ్ విసిర�
దేశీయ స్టాక్ మార్కెట్లపై క్రూడాయిల్ పిడుగు పడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సూచీలపై తాజాగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం భా�
పశ్చిమ దేశాలు ఆంక్షల్ని పెంచుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు స్థావరాల్ని అప్రమత్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర భగ్గుమన్నది. సోమవారం బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల స్థాయ�
అంతర్జాతీయ పరుగుపందెంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్నగర్ విద్యార్థి బొల్లు హరీశ్ సత్తాచాటాడు. నేపాల్ వేదికగా జరిగిన చాంపియన్షిప్ అండర్-17 బాలుర 400 మీటర్ల విభాగంలో హరీశ్ ద్వితీయ స్థాన�
కోపెన్హాగెన్, నవంబర్ 21: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఐడియా’ అనే అంతర్ ప్రభుత్వ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి కట్టడి పేరుతో పలు దేశాలు అప్రజ�
109 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి వైదొలిగి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 12 వ రాష్ట్రం. 1912 లో ఏర్పడిన ఈ రాష్ట్రం పేరు బిహార్. ఇవాళ బిహార్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ప్రముఖ సంఘ సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వినుతికెక్కిన సావిత్రీబాయి ఫులే 1897 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్లో జన్మించిన సావి�
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిన యూరి గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. పుట్టిన 27 సంవత్సరాల వయస్సులో అంటే 1961 ఏప్రిల్ 12 న అతను వోస్టాక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి రోదసీలో�