ఆర్బీఐ రెపోరేటు పెంపుతో బ్యాంకులు, ఆయా సంస్థల్లో తీసుకున్న గృహ రుణాలపై వడ్డీరేట్లూ పెరుగుతున్నాయి. దీంతో రుణగ్రహీతలపై పెనుభారమే పడుతున్నది. దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న అవకాశాలేంటో ఒక్కసారి చూస్తే.. �
కొత్త కనిష్ఠం వద్ద ముగిసిన కరెన్సీ విలువ ముంబై, జూన్15: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కొత్త కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన�
మార్కెట్ పల్స్ వరుసగా మూడు వారాలపాటు లాభపడిన భారత మార్కెట్ చివరకు ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తలొగ్గింది. గత వారం 2.3 శాతం నష్టపోయింది. ఇక ఈ వారం సూచీలకు పరీక్షా సమయం. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం డాటా వచ్చే�
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
వడ్డీరేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్ న్యూఢిల్లీ, జూన్ 1: సామాన్యుడిపై ఈఎంఐల భారం మరింత పడింది. రిజర్వుబ్యాంక్ గత నెలలో వడ్డీరేట్లను పెంచిన నాటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్య
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీరేటునిచ్చేందుకు గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్ ఒక కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.