10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎ
న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మంగళవారం ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. గత వారం రెపో రేటును ఆర్బీఐ అనూహ�
ఏది కొనాలన్నా ఉప్పూ, నిప్పే! దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్! 2022 మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 6.95 శాతానికి పెరిగినట్టు స్వయానా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.
ద్రవ్యోల్బణం రిస్క్ ముంచుకొస్తున్నందున, రిజర్వ్బ్యాంక్ తన సరళతర విధానాన్ని వచ్చేవారం జరిగే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మార్చుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది. �