మార్కెట్ పల్స్ వరుసగా మూడు వారాలపాటు లాభపడిన భారత మార్కెట్ చివరకు ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తలొగ్గింది. గత వారం 2.3 శాతం నష్టపోయింది. ఇక ఈ వారం సూచీలకు పరీక్షా సమయం. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం డాటా వచ్చే�
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
వడ్డీరేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్ న్యూఢిల్లీ, జూన్ 1: సామాన్యుడిపై ఈఎంఐల భారం మరింత పడింది. రిజర్వుబ్యాంక్ గత నెలలో వడ్డీరేట్లను పెంచిన నాటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్య
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీరేటునిచ్చేందుకు గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్ ఒక కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.