35 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూలై 11: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. ఒకవైపు అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండగా, బీవోఎం మాత్రం మార్జినల్ �
న్యూఢిల్లీ, జూలై 8: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకు�
10 బేసిస్ పాయింట్లు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూలై 6:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న�
అవసరానికి బంధువుల వద్దో.. ఇరుగుపొరుగు దగ్గరో అప్పుచేసే రోజులు పోయాయి. ఇప్పుడు బ్యాంకులే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాల కోసం పెద్ద ఎత్తున పత్రాలు, ఎటువంటి పూచీకత్తూ అక్కర్లేదు. అందుకే మిగతా రుణ�
న్యూఢిల్లీ, జూన్ 30: చిన్న మొత్తాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై నుంచి సెప్టెంబర్ చివరి వరకు) చిన్న మొత్తాలతోపాటు నే�
60 బేసిస్ పాయింట్లు సవరించిన సంస్థ ముంబై, జూన్ 20: గృహ రుణాల జారీలో దేశంలో ప్రముఖ సంస్థయైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) వడ్డీరేట్లను 60 బేసిస్ పాయింట్లు పెంచింది. సోమవారం న�
ఆర్బీఐ రెపోరేటు పెంపుతో బ్యాంకులు, ఆయా సంస్థల్లో తీసుకున్న గృహ రుణాలపై వడ్డీరేట్లూ పెరుగుతున్నాయి. దీంతో రుణగ్రహీతలపై పెనుభారమే పడుతున్నది. దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న అవకాశాలేంటో ఒక్కసారి చూస్తే.. �
కొత్త కనిష్ఠం వద్ద ముగిసిన కరెన్సీ విలువ ముంబై, జూన్15: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కొత్త కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన�
మార్కెట్ పల్స్ వరుసగా మూడు వారాలపాటు లాభపడిన భారత మార్కెట్ చివరకు ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తలొగ్గింది. గత వారం 2.3 శాతం నష్టపోయింది. ఇక ఈ వారం సూచీలకు పరీక్షా సమయం. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం డాటా వచ్చే�