ఏది కొనాలన్నా ఉప్పూ, నిప్పే! దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్! 2022 మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 6.95 శాతానికి పెరిగినట్టు స్వయానా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.
ద్రవ్యోల్బణం రిస్క్ ముంచుకొస్తున్నందున, రిజర్వ్బ్యాంక్ తన సరళతర విధానాన్ని వచ్చేవారం జరిగే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మార్చుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది. �
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై మమత ధ్వజం కోల్కతా, మార్చి 13: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్ల వడ్డీ రేటుపై కోత విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఈ నెల 10 నుంచి అమలులోకి వచ్చేలా రూ.2 కోట్ల కంటే అధిక బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20
తక్షణ ఆర్థిక అవసరాలకు ఎవరికైనా టక్కున గుర్తొచ్చేవీ బంగారాన్ని తనఖాపెట్టి తీసుకునే రుణాలే. వైద్య ఖర్చులకు, శుభకార్యాలకు, చదువు కోసం చాలామంది పసిడి రుణాలకే మొగ్గుచూపుతున్నారు. తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభి�