ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాల్సి ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ వాదించార�
గత వారం మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గడంతో నెమ్మదిగా 5 వారాల శ్రేణి నుంచి సూచీలు బ్రేక్అవుట్ జరిపినప్పటికీ, అది విఫలమయ్యింది. గురువారం 18,135 పాయింట్ల గరిష్ఠస్థాయి వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వారాంతంలో 18,000
Home Loans | ఇక ముందు వడ్డీరేట్లు పెంచితే పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్ల కొనుగోలు ఆశలు అడియాసలే అవుతాయని రియాల్టీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ తగ్గుతుందని చెబుతున్నాయి.
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని, ఇప్పుడున్న అధిక వడ్డీరేట్లు ఇంకా చాలాకాలమే కొనసాగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అమెరికా ఫెడ్ అధికారుల ప్రకటనలు, అమెరికా, యూరప్ల్లో ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలు, కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో గతవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత్ సూచీలు హెచ్చుతగ�
చిన్న మొత్తాలపై వడ్డీరేటును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 20 బేసిస్ పాయింట్ల నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Home Loans | అధిక వడ్డీరేట్ల నేపథ్యంలో ఇండ్ల రుణాల కంట ముందు ఎక్కువ భారం గల పర్సనల్/ ఆటోమొబైల్/ క్రెడిట్ కార్డు రుణాలు క్లియర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.