వరుసగా మూడువారాల పాటు ర్యాలీ జరిపిన మార్కెట్ ముగిసినవారంలో కరెక్షన్కు లోనయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 204 పాయింట్లు క్షీణించి 17,624 వద్ద నిలిచింది. అమెరికా నుంచి వెలువడుతున్న జాబ్స్, ద్రవ్యోల్బణం గణాంకాలు..
Homes | వడ్డీరేట్లు పెరిగినా సొంతిండ్ల కొనుగోలుకే ప్రజలు మొగ్గుతున్నారు. తొలిసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే ట్రిపుల్ బెడ్ రూం ఇండ్లపై మోజు పెంచుకుంటున్నారని సీఐఐ-అన్ రాక్ సర్వేలో తేలింది.
వరుసగా మూడోవారం సైతం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం 229 పాయింట్లు లాభపడి 17,828 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి నెల ద్రవ్యోల్బణం అటు అమెరికాలోనూ, ఇటు భారత్లోనూ తగ్గడంతో బ్యాంకింగ్, ఆటో షేర్లు పెరగ్గా,
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
No Cost EMI | నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడంతో బెనిఫిట్లు ఉన్నా.. పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే వస్తువులు కొనుగోలు చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల పెంపుతో వారం కనిష్ట స్థాయికి డాలర్ ఇండెక్స్ విలువ పతనమైంది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్ తోపాటు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Federal Reserve:ఏడాది కాలంలోనే తొమ్మిదోసారి వడ్డీ రేట్లను పెంచింది అమెరికా రిజర్వ్ బ్యాంక్. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఈ చర్య తప్పదన్నారు. ఇటీవల ఆ దేశంలోని రెండు మేజర్ బ్యాంక్లను మూసివేసిన
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో ఒక్క�
Home Loans | ఇండ్ల రుణాలపై హెచ్డీఎఫ్సీ 0.25శాతం వడ్డీరేట్లు పెంచింది. అయితే, సిబిల్ స్కోర్ 760కి పైగా ఉంటే మార్చి నెలాఖరు వరకు 8.70 శాతం స్పెషలాఫర్ తో రుణాలివ్వనున్నది.
రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. దేశంలో అతిపెద్ద గృహ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీ, ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్లు తమ గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం వరకు పెంచాయి.