వరుసగా ఐదు వారాల పాటు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ఎట్టకేలకు 170 పాయింట్ల లాభంతో 19.435 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్లో వెలువడిన పలు ఆర్థిక గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలకు బ్రేక్ వేస్తుందన్న అంచ
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం ను�
RBI | జరిమానా వడ్డీల్ని విధించరాదని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. ఈ మేరకున్న నిబంధనల్ని సవరించింది. శుక్రవారం మార్చిన ఆ నిబంధనల్న
రష్యా కరెన్సీ రూబుల్ పతనాన్ని అడ్డుకునేక్రమంలో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ మంగళవారం భారీగా వడ్డీ రేట్లను పెంచింది. ప్రపంచంలో తాజాగా అత్యంత కనిష్ఠస్థాయికి పతనమైన కరెన్సీలు భారత్ రూపాయి, రష్యా రూబులే.
రిజర్వ్బ్యాంక్ పాలసీలో వడ్డీ రేట్లు యథాతథంగా అట్టిపెట్టినా, సీఆర్ఆర్ రూపంలో బ్యాంక్ల నుంచి అదనపు నిధుల్ని తీసుకోవడం, ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడం
ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను పెంచిన మరుసటి రోజే ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..గృహ, వాహన రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఈ రెండు రకాల రుణాలపై వడ్డీరేటును 20 బే
ప్రభుత్వరంగ బ్యాంకులు మళ్లీ వడ్డీరేట్ల పెంపును ప్రారంభించాయి. ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు పీఎస్బీలు షాకిచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ
రిజర్వ్బ్యాంక్ తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూనే, మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తే కఠిన విధానాన్ని అవలంబిస్తామంటూ సంకేతాలిచ్చింది. ‘సరళ విధాన ఉపసంహర
అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించేక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వరుసగా 14వసారి వడ్డీ రేట్లను పెంచింది. గురువారం పావుశాతం పెంచడంతో బ్యాంక్ వడ్డీ రేటు 15 ఏండ్ల గరిష్ఠస్థాయి 5.25 శాతానికి చేరింది.
RBI | రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆ�
SBI Home Loans | వచ్చేనెలాఖరు వరకు ఇండ్ల రుణాలపై 50-100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కొన్ని కేటగిరీల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీలు కల్పిస్తోంది.
Personal Finance Tips | ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం వ్యక్తిగత రుణాలపై వడ్డీ 14 శాతంపైనే ఉంటున్నది. సిబిల్ స్కోర్ అంతంతమాత్రంగా ఉంటే వడ్డీరేటు మరింతగా చెల్లించాల్సిందే. ఇక క్రెడిట్ కార్డుల సంగతి గురించి
ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,887 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి బ్రేక్అవుట్ జరిగినంతనే వేగంగా 19,500 స్థాయిని సైతం అందుకుంది. అయితే శుక్రవారం 19,524 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి భారీగా క్షీణించి 19,303 పాయింట్ల కనిష్ఠస్థాయిక�
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతున్నది. వీటిలో పెట్టుబడులు పెట్టాలని చాలామంది మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎలా ముందుకెళ్లాలి? అన్నదానిపై అవగాహన లేక వెనుకడుగేయా�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు మళ్లీ వడ్డీరేట్లను పెంచడానికి సమాయత్తమవుతుండటంతో పాటు గ్లోబల్ మార్కెట్లు బేరిష్ ట్రెండ్ను కొనసాగిస్తుండటంతో మ�