రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పుర�
కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్ట
కోరుట్ల పట్టణంలోని హజీపురా ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సోమవారం జిల్లా సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలో విద్య
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను డీసీపీ రాంరెడ్డి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడారు. జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వ
మందుల కోసం ఏఆర్టీ సెంటర్కు వచ్చే హెచ్ఐవీ రోగులను బలవంతంగా ఇతర ప్రాంతాల్లోని సెంటర్లకు సిఫారసు చేస్తున్న ఓ వైద్యుడి వ్యవహారం, మధ్యాహ్నం 2 తరువాత మందులు ఇవ్వకపోవడంపై ‘నమస్తే’లో ‘ఉస్మానియా సెంటర్కు ర�
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ పరిధిలో జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణం కోసం కేటాయించిన సర్వే నంబర్ 1072 లోని 10 ఎకరాల స్థలాన్ని హైకోర్ట్ జడ్జీ, పోర్ట్ ఫోలియో జడ్జీ లక్ష్మీనారాయణ, పలువురు జిల్లా జడ్జీల�
తుపాన్తో పంటలు నష్టపోయి నాలుగు రోజులైనా ఒక అధికారి, ప్రజాప్రతినిధి ఎందుకు పరిశీలించలేదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గదులను పరిశీలించి విద్యార్థులకు మోట
Fertilizers | బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎస్ఐ అమర్ కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
Trade License | వ్యాపారానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని, ఉన్నవారు లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ కృష్ణారెడ్డి సూచించారు.
ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీని మంథని డీఎల్ పీవో సతీష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరిశుభ్ర ప్రాంతాలు, డ్రెయిన్లు, సీజనల్ జ్వరాల గురించి వివరాలు అడగి తెలుసుకున్నారు. పరిసరాలు ప