విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి... రోగులకు మెరుగైన వైద్యం అందించండి..’ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక వైద్య సిబ్బందికి సూచించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులకు సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పరిసరాలను పరిశీలి�
జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ (ఎంసీసీ)ని ఎండీ అశోక్రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారుల నుంచి వస్తున్న కాల్స్, స్పందనను ఆయన పరిశీలించారు.
సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు.
MLA Sabitha Indrareddy | ఎస్ఎన్డీపీ నిధులతో చేపడుతున్న నాలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి సూచించారు. బుధవారం మండలంలోని అభంగాపురం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం సమీపంలో ఏ ర్పాటు చేస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్రెడ్డి అన్నారు.
పట్టణంలోని ఇన్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ను మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఫిల్లింగ్ స్టేషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. మరికొన్ని పత్రాలను కా�
రోగులతో వైద్యా సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట సర్వజన దవాఖానలో ఆదివారం రక్తనమూనాల సేకరణ కేంద్రం, దోబీఘాట్ను ఎమ్మెల్సీ ఫార
నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశ�
ఎక్కడైనా స్పెషలిస్టులు వైద్యులు దొరకడం చాలా కష్టమని.. తెలంగాణ ప్రభుత్వం అధిక వేతనాలతో పాటు ఇతర వసతులు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ) రమేశ్ రెడ్డి అన్నారు.
ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మస్కాపూర్లో మంగళవారం అధి
ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ శుక్రవారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పనితీరును పర్యవేక్షించారు. వాహనదారులతో మాట్�