‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�
ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఆర్డీఎస్ కుడి కాలువ డీపీఆర్ను పరిశీలించొద్దని కేఆర్ఎంబీని తెలంగాణ నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లు వచ్చే వేసవి కాలం నాటికి పూర్తవుతాయని, అప్పటినుంచి 100 శాతం మురుగు రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు.
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�
రెండు పడకల గదుల ఇండ్ల దరఖాస్తుల పరిశీలన గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ప్రారంభమయింది. ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి న
వసతులు,వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు ఆరా వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి.. పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు అత్యవసర రోగులకు బ�
ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �
ఖైరతాబాద్ ప్రాజెక్టులోని బాబూ జగ్జీవన్రామ్ నగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ను గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు
చండీగఢ్: రాష్ట్రంలో అద్దెదారుల తనిఖీన బలోపేతం చేస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గేట్ వద్ద ఖలిస్థాన్ జెండాలు ఉంచడం కలకలం రేపింది. దీనికి సంబంధి
హైదరాబాద్ మహా నగరంలోని దవాఖానల్లో పరిశుభ్రతపై వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన దవాఖానలు, టీచింగ్ హాస్పిటల్స్లో నెలకొన్న పారిశుధ్య పరిస్థితు�
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
అమరావతి: ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ పురపాలక పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ఈసందర్భంగా తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరి�