ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి గౌతమ్ సూచించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి ఎన్నికల పో�
ఖమ్మం:ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రోగాం అధికారి డాక్టర్ జయరాం రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పెద్దాసుపత్రి సందర్శనకు వచ్చిన
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం పోలీస్స్టేషన్ను బుధవారం వైరా ఏసీపీ స్నేహామెహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం సీజ్ చేసిన వెహికల్స్ను, పోలీస్స్టేషన్ పరి�
ఖమ్మం:ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ భవన్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ శనివారం పరిశీలించారు. సంబంధిత గుత్తేదారును భవన నిర్మాణ పురోగతిని గురించి అడ
చండ్రుగొండ: ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటిడిఏ అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం మండలంలోని తిప్పనపల్లి, బాలి
జనగామ: మండలంలోని పలు పాఠశాలలను డీఈవో రాము శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వడ్లకొండ, ఓబుల్ కేవ్వాపూర్, సిద్దెంకి పాఠశాలలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప�
కాళేశ్వరం: మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద హై అలర్టు విధించింది. అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతంప
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పాటు నాగార్జునసాగర్లో పర్యటించిన కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృందం సభ్యుల పర్యటన మంగళవారంతో ముగిసింది. నాగార్జుసాగ�
కరీమాబాద్ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి లబ్దిదారులను కోరారు. శుక్రవారం 42వ డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సం�
ఖమ్మం : ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్ టౌన్ ,మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ �
చిట్యాల: కరోనా వాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేసి వందశాతం వాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. గురువారం మండలంలోని ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేటలో నిర్వహించిన వ
చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యే
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లన�
ఖమ్మం : ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డబుల్ బె�
కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరి