దుమ్ముగూడెం : ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువత ఉపాధి నిమిత్తం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లీపట్టు తయారీ కేంద్రానికి సంబంధించిన గోడౌన్ను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు
అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్ష
ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రార�
ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ�
‘ప్రగతి’ కార్యక్రమాలతో సత్ఫలితాలు.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పనులు, అధికార్ల పనితీరును పరిశీలిస్తా అదనపు కలెక్టర�
అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ | జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామం వద్ద గల అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ �
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చేపట్టిన ఫ్యాక్టరీల నిర�
గాంధీ దవాఖానను పరిశీలించి సీఎస్ | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ రోగులకు అందుతున్న తదితర సేవలను వైద్యాధికారు�
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దవాఖానల్లో అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లపై (ఫైర్సేఫ్టీపై) పూర్తిస్థాయిలో సమీక్షించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇటీవల పలు రాష్ర్టాల్లోన�