చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యే
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లన�
ఖమ్మం : ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డబుల్ బె�
కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరి
కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు
ఎర్రుపాలెం: మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఖమ్మం డీఈవో యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ను విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై వ
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
దుమ్ముగూడెం : ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువత ఉపాధి నిమిత్తం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లీపట్టు తయారీ కేంద్రానికి సంబంధించిన గోడౌన్ను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు
అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్ష
ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రార�
ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ�