కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు
ఎర్రుపాలెం: మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఖమ్మం డీఈవో యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ను విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై వ
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
దుమ్ముగూడెం : ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువత ఉపాధి నిమిత్తం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లీపట్టు తయారీ కేంద్రానికి సంబంధించిన గోడౌన్ను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు
అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్ష
ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రార�
ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ�
‘ప్రగతి’ కార్యక్రమాలతో సత్ఫలితాలు.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పనులు, అధికార్ల పనితీరును పరిశీలిస్తా అదనపు కలెక్టర�