ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �
ఖైరతాబాద్ ప్రాజెక్టులోని బాబూ జగ్జీవన్రామ్ నగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ను గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు
చండీగఢ్: రాష్ట్రంలో అద్దెదారుల తనిఖీన బలోపేతం చేస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గేట్ వద్ద ఖలిస్థాన్ జెండాలు ఉంచడం కలకలం రేపింది. దీనికి సంబంధి
హైదరాబాద్ మహా నగరంలోని దవాఖానల్లో పరిశుభ్రతపై వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన దవాఖానలు, టీచింగ్ హాస్పిటల్స్లో నెలకొన్న పారిశుధ్య పరిస్థితు�
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
అమరావతి: ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ పురపాలక పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ఈసందర్భంగా తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరి�
ఖమ్మం : ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.హైదరాబాద్ స్థపతి వల్లి నాయగన్, కార్యనిర్వహక ఇంజినీ
తిరుమల : రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) కూలిపోయింద
చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,న�
అశ్వారావుపేట: కొండరెడ్ల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బలవర్దకమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో గిరి పోషణ పథకం కిం�
ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలో�
మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. �
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
పెనుబల్లి : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లపై ఉందని అడిషనల్ డీఆర్డీఓ శిరీష అన్నారు. మంగళవారం మండలపరిధిలోని గౌరారం నుంచి ముత్�