ఖమ్మం : ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.హైదరాబాద్ స్థపతి వల్లి నాయగన్, కార్యనిర్వహక ఇంజినీ
తిరుమల : రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) కూలిపోయింద
చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,న�
అశ్వారావుపేట: కొండరెడ్ల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బలవర్దకమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో గిరి పోషణ పథకం కిం�
ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలో�
మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. �
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
పెనుబల్లి : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లపై ఉందని అడిషనల్ డీఆర్డీఓ శిరీష అన్నారు. మంగళవారం మండలపరిధిలోని గౌరారం నుంచి ముత్�
ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్�
జూలూరుపాడు: అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల
చండ్రుగొండ: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్నసేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యం అం�
సత్తుపల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో శ్రీషిరిడీసాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న షిరిడీసాయిబాబా ఆలయ నిర్మాణంతో పాటు ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవా�
దుమ్ముగూడెం: ఏజెన్సీలో విద్యార్థులు తెలుగుతో పాటు ఆంగ్లంలో పట్టు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నర్సాపురం, ఒడ్డుగుంపు, అచ్యుతాపురం ప్రభుత్వ పాఠశాలలన�
చండ్రుగొండ: ఉపాధ్యాయులకు పరిమితికి మించి ప్రధానోపాధ్యాయులు ఎలా సెలవులు మంజూరు చేస్తారంటూ జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు ఎంతమంది ఉపాధ్యాయులకు సెలువులు ఇస్తారంటూ త�
చండ్రుగొండ:బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహరం అందించాలని మహిళా, శిశుసంక్షేమ అధికారి ఆర్. వరలక్ష్మీ.. అన్నారు. గురువారం వంకనంబర్, గానుగపాడు,బెండాలపాడు గ్రామాల్లో నిర్మాణంలోఉన్న అంగన్వాడి కేంద�