రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంప
తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందంటూ గగ్గోలు పెట్టిన నోర్లు.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి నివ్వెర పోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్కు ఇప్పటి హైదరాబాద్కు చాలా మార్పు వచ్చింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమాలతో బడులు బలోపేతమయ్యాయి. రూ.కోట్ల వ్యయం తో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం అభివృద్ధి చే సింది. �
ఎవరెన్ని సర్కస్ ఫీట్లు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. కాంగ�
దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర
హైదరాబాద్లో రేస్ఎనర్జీ ఓ కొత్త బ్యాటరీ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించింది. 10వేల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 30వేల బ్యాటరీలుగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఆధారిత
సంగారెడ్డి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,800 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమ
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.
నాడు సర్కారు బడులున్నా విద్యార్థులు లేక వెలవెలబోయాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక.. వేళకు పాఠశాలలు తెరుచుకోక.. పుస్తకాలు సరిగా లేక.. ఒకవేళ అన్నీ సరిగా ఉన్నా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థంకాక విద్యార్థు
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని �
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రంగంలోకి దిగింది. రూ.840 కోట్లతో ఇక్కడ వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపె నీ ఎవర్ టాప్ టెక్స�
భారత్లో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటించింది. 2030కల్లా 12.7 బిలియన్ డాలర్లు (రూ.1,05,60
భారత్ను విశ్వగురువుగా నిలబెడుతున్నామని ఊదరగొడుతున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, వాస్తవంలో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.