26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేని పరిస్థితి కాం గ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణకు పెద్దపీట వేసింది.‘మనఊరు-మనబడి’ కార్యక్ర�
కేంద్ర వార్షిక బడ్జ్ను (Union Budget) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో అర్బన్ హౌసింగ్ కోసం ఈ మొత్తాన్ని
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు కల్పించే మౌలిక వసతుల కల్పన పూర్తి అధ్వాన్నంగా ఉందని, ఇంకా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి అన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొ
PM Modi : మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్,సాయినగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి సమస్యలు తెలుసుకున్నారు.