BRS Plenary | మెరుగైన మౌలిక వసతుల కల్పనే దేశాభివృద్ధికి సోపానమని, ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో మౌలిక వసతుల కల్పన ఆశించిన జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస
ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడ�
మోదీ సార్.. ఇదేం స్కూల్? ఒకసారి చూడండి.. కనీసం మీరైనా దీనిని బాగు చేయించండి అంటూ జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) కథువాలో (Kathua) ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే సీరత్ నాజ్ (Seerat Naaz) అనే బాలిక తన స్కూల్ దుస్థితిన
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్లోని పుప్పాలగుట్ట, శివనగర్ ప్రాంతాల
బీఆర్ఎ స్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఉండవెల్లి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నా యకులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మ�
మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుతో ఐటీ పరిసరాలైన శేరిలింగంపల్లి జోన్ మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే పచ్చదనం పరుచుకుని జోనల్ కార్యాలయం ఐఎస్వో ధృవీకరణను పొందగా...అంతటితోనే ఆగకుండా కాల�
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
ప్రజల సమస్యలను పరిష్కరించడాని కృషి చేస్తున్నామని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం మెహిదీపట్నం డివిజన్ పద్మనాభనగర్ కాలనీలో ఎమ్మెల్యే ఎంఐఎం నాయకులతో కలిసి పర్యటించారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి స�
నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్లో రూ. 3.18 కోట్లతో బీటీ రోడ్డు పనులు , రాయిలాపూర్లో రూ.64 లక్షలతో చేపట్టిన బీట
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకం.. మన ఊరు- మనబడి/ మన బస్తీ- మనబడి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరుతోపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు క�