వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
ప్రజల సమస్యలను పరిష్కరించడాని కృషి చేస్తున్నామని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం మెహిదీపట్నం డివిజన్ పద్మనాభనగర్ కాలనీలో ఎమ్మెల్యే ఎంఐఎం నాయకులతో కలిసి పర్యటించారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి స�
నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్లో రూ. 3.18 కోట్లతో బీటీ రోడ్డు పనులు , రాయిలాపూర్లో రూ.64 లక్షలతో చేపట్టిన బీట
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకం.. మన ఊరు- మనబడి/ మన బస్తీ- మనబడి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరుతోపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు క�
గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది.
తెలంగాణ బంగారు వలయంగా మారింది. రహదారుల అభివృద్ధితో ఎటు చూసినా రింగ్ రోడ్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రోడ్ నెట్వర్క్తో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు దాదాపు 100 కి.మీ. �
వ్యయ నియంత్రణ దిశగా సంస్థలు ఉద్యోగుల బోనస్లలో కోతలు కొత్త నియామకాల్లోనూ తగ్గిన జోరు అమెరికా, ఐరోపా ఆదాయం క్షీణత ప్రభావం భారతీయ ఐటీ రంగ సంస్థలు సంక్షోభంలో పడ్డాయా.. విదేశీ ప్రాజెక్టుల ఆదాయం క్షీణించడంతో
హైదరాబాద్, జూన్ 8: డిజిటల్ మౌలిక సదుపాయాలు, డాటా మేనేజ్మెంట్ సేవల సంస్థ హిటాచీ వంటారా.. భారత్లో తన తొలి అప్లికేషన్ రిలయబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఆరంభించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్ప�