కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karntaka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారా�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Infosys | సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ఇంట్రా డే ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ రెండేండ్ల కనిష్టస్థాయికి పతనమైంది. 2019 అక్టోబర్ తర్వాత స్టాక్ భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.
దేశంలో ద్వితీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయ, లాభాల వృద్ధిపై విశ్లేషకులు అంచనాలను ఇన్ఫోసిస్ చేరలేకపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
Narayana Murthi on ChatGPT | చాట్ జీపీటీతో ఎటువంటి సమస్య లేదని, మానవ మేధస్సును ఏదీ ఢీకొట్టలేదని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి కుండబద్ధలు కొట్టారు.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.