Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్లో భారీగా కోత విధించింది. తొలి త్రైమాసికంలో రూ.5945 కోట్ల నికర లాభాలతో మార్కెట్ వర్గాల అంచనాలు అందుకోలేకపోయింది.
భారత్లో ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులందరికీ వేతన పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది.
ప్రముఖ బాలల రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తిని బాల సాహిత్య పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రకటించారు.
దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్ నిలిచింది. హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టడ్ ఇండియా బుధవారం విడుదల చేసిన తమ వార్షిక నివేదిక ‘రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2023’లో టాట
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంలో భారీగా కోత పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయ న అందుకున్నది కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.71 కోట్ల కంటే 21 �
Sudha Murthy | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, సుధామూర్తి.. ఇటీవల బ�
Rishi Sunak | గత ఏడాది యూకే ధనవంతుల జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak ), అక్షత మూర్తి (Akshata Murty) దంపతుల సంపద ఈ ఏడాది తగ్గిపోయింది. గతంతో పోలిస్తే 53 స్థానాలు కిందకు దిగజారార�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karntaka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారా�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Infosys | సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ఇంట్రా డే ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ రెండేండ్ల కనిష్టస్థాయికి పతనమైంది. 2019 అక్టోబర్ తర్వాత స్టాక్ భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.