Infosys | ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఉద్యోగుల వేరియబుల్ చెల్లింపులను సరాసరిగా 80 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
దేశీయ ఐటీ దిగ్గజం నెలరోజుల్లోనే మరో పెద్ద డీల్ను సాధించింది. యూరప్లోని కన్వర్జ్డ్ వీడియో, బ్రాడ్బాండ్, కమ్యూనికేషన్ కంపెనీ లిబర్టీ గ్లోబల్, ఇన్ఫీలు కుదుర్చుకున్న 1.5 బిలియన్ యూరోలు (దాదాపు రూ.13,500 �
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దన్నుతో వరుసగా ఆరు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు ఇన్ఫోసిస్ గండికొట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే ఉం
Stocks |వరుసగా ఆరు సెషన్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ గైడెన్స్ అంచనాల్లో భారీగా కోత విధించడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు దాదాపు రూ.2 లక్షల కోట్�
Infosys | ‘క్యూ1లో 2.3 బిలియన్ డాలర్ల విలువైన రెండు పెద్ద డీల్స్ సాధించాం. ఇవి భవిష్యత్ వృద్ధికి పటిష్ఠమైన పునాదిగా సహాయపడ్డాయి. మార్జిన్ల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టి ఐదు కీలక విభాగాల్లో మా లీడర్షిప్ బృ�
Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్లో భారీగా కోత విధించింది. తొలి త్రైమాసికంలో రూ.5945 కోట్ల నికర లాభాలతో మార్కెట్ వర్గాల అంచనాలు అందుకోలేకపోయింది.
భారత్లో ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులందరికీ వేతన పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది.
ప్రముఖ బాలల రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తిని బాల సాహిత్య పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రకటించారు.
దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్ నిలిచింది. హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టడ్ ఇండియా బుధవారం విడుదల చేసిన తమ వార్షిక నివేదిక ‘రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2023’లో టాట
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంలో భారీగా కోత పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయ న అందుకున్నది కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.71 కోట్ల కంటే 21 �
Sudha Murthy | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, సుధామూర్తి.. ఇటీవల బ�
Rishi Sunak | గత ఏడాది యూకే ధనవంతుల జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak ), అక్షత మూర్తి (Akshata Murty) దంపతుల సంపద ఈ ఏడాది తగ్గిపోయింది. గతంతో పోలిస్తే 53 స్థానాలు కిందకు దిగజారార�