Narayana Murthy | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశ యువత వారంలో 70గంటలు పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైం
గ్లోబల్ డిమాండ్ తగ్గిపోవడంతో అనేక కంపెనీలు ఫ్రెషర్స్ను తీసుకోవడం నిలిపివేశాయి. వాటిలో ఇన్పోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజాలు ఉండటం గమనార్హం. మన దేశానికి ఉపాధి కల్పించే రంగాల్లో ఐటీ వాటా 7.5 శాతం వరకు �
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తికి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ కాటమారన్ తన పెట్టుబడుల పరిమితిని మరిన్ని రంగాలకు విస్తరించబోతున్నది. తయారీ కంపెనీలకు సంబంధించిన స్టార్టప్ల్లో సైతం పెట్టుబ�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా తమ ఉద్యోగులకు (employees) తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ (performance bonus)పై కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరి�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,50,679.28 లక్షల కోట్లు పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ భారీగా లబ్ధి పొందాయి.
Stocks | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశీయంగా వీక్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ, ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడితో రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్స్ పతనంతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ము�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు
Sudha Murthy | భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ (70 hour work week) ఇన్ఫోసిస్ (infosys) నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై నారాయణమూర్తి భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ప�
CP Gurnani: నారాయణమూర్తి సూచనకు టెక్ మహేంద్ర సీఈవో మద్దతు పలికారు. 70 గంటల పని కేవలం ఆఫీసు కోసమే కాదు అని, దేశం కోసం ఆ పని చేయాలన్నారు. యువత తాము ఎన్నుకున్న రంగంలో ప్రావీణ్యం సాధించాలంటే కనీసం 10 వే�
Narayana Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Narayana Murthy)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఐటీ ఉద్�
దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ �
గత త్రైమాసికంలో 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక
ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఆ�