మూడో త్రైమాసిక ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో కొత్తగా వచ్చినవి 71 శాతం. కృత్రిమ మేధస్సు, డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సేవలకు డిమాండ్ అధికంగా ఉండటంతో �
యూఎస్, యూరప్ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్ల�
ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓసారి అమెరికాలో క్లయింట్ ఇచ్చిన చిన్న స్టోర్ రూమ్లో.. చుట్టూ అట్టపెట్టెలతో కంగాళీగా ఉండి, కిటికీ కూడా లేన
Infosys Naranayan Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండో అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివకరుణి నారాయణమూర్తి, సుధామూర్తి కెరీర్ ప్రారంభ�
Infosys | ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా నిలంజయ్ రాయ్ వైదొలిగిన రెండు వారాల్లోనే సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ ఫోకస్డ్ సంస్థతో ఇటీవల చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగినట్లు శనివా�
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.26 లక్షల కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొం�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని స్వస్తి పలికేదిశగా అడుగులు వేస్తున్నది. ఇక నుంచి వారానికి మూడు రోజులు కార్యాలయాలకు తప�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇకపై వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
యువత వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పి, చర్చకు తెర తీసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా తన పనితీరు గురించి వివరించారు. వారానికి ఆరు రోజులు పని చేసిన కాలంలో తాను రోజుకు కనీసం 14 గంటలపాటు పని
Narayana Murthy | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశ యువత వారంలో 70గంటలు పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైం
గ్లోబల్ డిమాండ్ తగ్గిపోవడంతో అనేక కంపెనీలు ఫ్రెషర్స్ను తీసుకోవడం నిలిపివేశాయి. వాటిలో ఇన్పోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజాలు ఉండటం గమనార్హం. మన దేశానికి ఉపాధి కల్పించే రంగాల్లో ఐటీ వాటా 7.5 శాతం వరకు �
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తికి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ కాటమారన్ తన పెట్టుబడుల పరిమితిని మరిన్ని రంగాలకు విస్తరించబోతున్నది. తయారీ కంపెనీలకు సంబంధించిన స్టార్టప్ల్లో సైతం పెట్టుబ�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా తమ ఉద్యోగులకు (employees) తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ (performance bonus)పై కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరి�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,50,679.28 లక్షల కోట్లు పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ భారీగా లబ్ధి పొందాయి.