Narayana Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి నాలుగు నెలల తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. దాంతో రోహన్ మూర్తి యంగ్ మిలియనీర్గా నిలిచారు. రోహన్ మూర్తికి 15ల�
హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్కు 58 ఎకరాల భూమి కేటాయించినా టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ విమర్శించారు.
కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నా, వృద్ధి మందకొడిగా ఉన్నా ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తూ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్న టాప్ త్రీలో యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు చోటుచేసుకున్నాయి.
మూడో త్రైమాసిక ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో కొత్తగా వచ్చినవి 71 శాతం. కృత్రిమ మేధస్సు, డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సేవలకు డిమాండ్ అధికంగా ఉండటంతో �
యూఎస్, యూరప్ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్ల�
ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓసారి అమెరికాలో క్లయింట్ ఇచ్చిన చిన్న స్టోర్ రూమ్లో.. చుట్టూ అట్టపెట్టెలతో కంగాళీగా ఉండి, కిటికీ కూడా లేన
Infosys Naranayan Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండో అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివకరుణి నారాయణమూర్తి, సుధామూర్తి కెరీర్ ప్రారంభ�