దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభంలో 11.46 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.
Infosys | దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో అదరగొట్టింది. 2023-24తో పోలిస్తే 2024-25 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 11.46శాతం నికర లాభాలు పెంచుకున్నది.
అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాలలో ఐదో వంతు భారత్కు చెందిన టెక్ కంపెనీలు దక్కించుకున్నాయి. అందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లకు ఎక్కువ వీసాలు లభించాయని యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ
మైసూరులోని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రాంగణంలో చిరుత కనిపించడం కలకలం రేపింది. దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఇన్ఫోసిస్ కోరింది.
Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’.. తన ఉద్యోగులకు తీపి కబురందించింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం వర్క్ బేస్డ్ బోనస్ చెల్లించాలని నిర్ణయించింది.
NR Narayana Murthy | 1986లో భారత్ ఐటీ రంగం ఆరు పని దినాల వారం నుంచి ఐదు పని దినాల వారానికి మారినప్పుడు తాను నిరాశకు గురయ్యానని ఎన్ఆర్ నారాయణమూర్తి చెప్పారు. త్యాగాలతోనే భారత్ వృద్ధి సాధ్యమని, విశ్రాంతితో కాదన్నారు.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవలం సంస్థ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను(జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో) రూ.6,506 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభ�
Infosys-SEBI | ఇన్ఫోసిస్ ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు సహా 16 సంస్థలపై ఇంతకు ముందు విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు సోమవారం సెబీ ప్రకటించింది.
Infosys | తేదీల్లో మార్పులు తప్ప 2022లో తాము ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తప్పక ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ గుర్రుమన్నది. వాణిజ్య రహస్యాలు బహిర్గతం చేసినందుకుగాను ఇన్ఫోసిస్పై అమెరికా ఫెడరల్ కోర్టులో కాగ్నిజెంట్ దావా దాఖలు చేసింది.