Infosys | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్ (Mysuru Campus) లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు (trainees) సంస్థ లేఆఫ్లు (Layoffs) ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ వ్యవహారం ప్రధాన మంత్రి కార్
గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు.
టెక్ కంపెనీల్లో గత నాలుగేండ్ల నుంచి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న ఉద్యోగ కోతలు (లేఆఫ్లు) ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పునర్వ్యవస్థీకరణతోపాటు ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపర్చుకోవడం�
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన మైసూరు క్యాంపస్లో సుమారు 700 మంది ట్రైనీలను ఉద్యోగం నుంచి తొలగించింది. వీరిని నిరుడు అక్టోబరులోనే నియమించుకుంది. ఈ చర్యను నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ స�
Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,25,397.45 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది.
దేశీయ ఐటీ దిగ్గజాలు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన సంస్థల జాబితాలో ఐదు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, వ�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభంలో 11.46 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.
Infosys | దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో అదరగొట్టింది. 2023-24తో పోలిస్తే 2024-25 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 11.46శాతం నికర లాభాలు పెంచుకున్నది.
అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాలలో ఐదో వంతు భారత్కు చెందిన టెక్ కంపెనీలు దక్కించుకున్నాయి. అందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లకు ఎక్కువ వీసాలు లభించాయని యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ