భారత్.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉన్నదని ప్రముఖ క్యాష్ లాజిస్టిక్�
TCS - Infosys | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,40,478.38 కోట్లు హరించుకుపోయింది.
ఎన్ఆర్ నారాయణ మూర్తి.. భారతీయ వ్యాపార రంగంలో, ప్రపంచ ఐటీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడీయన మనుమడు కూడా అంతే స్థాయిలో పాపులరైపోయాడు. అవును.. ఏకాగ్రహ్ రోహన్ మూర్తి వయసు 5 నెలలు. కానీ సంపద రూ.244 క�
Infosys - Nestle India | గ్రోత్ గైడెన్స్ అంచనాలు తగ్గించడంతో ఇన్ఫీ షేర్ ఒక శాతం పతనమైతే, మిల్క్ ఉత్పత్తుల్లో చక్కెర శాతం ఎక్కువ వాడుతున్నట్లు వార్తలు రావడంతో నెస్లే ఇండియా ఎం-క్యాప్ రూ.10610 కోట్లు కోల్పోయింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.7,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Narayana Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి నాలుగు నెలల తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. దాంతో రోహన్ మూర్తి యంగ్ మిలియనీర్గా నిలిచారు. రోహన్ మూర్తికి 15ల�
హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్కు 58 ఎకరాల భూమి కేటాయించినా టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ విమర్శించారు.
కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నా, వృద్ధి మందకొడిగా ఉన్నా ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తూ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్న టాప్ త్రీలో యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు చోటుచేసుకున్నాయి.