Akshata Murthy | బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్ఫోసిస్ నుంచి భారీ డివిడెండ్ పొందారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇన�
ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గడిచిన ఏడాదికాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ సంస్థల వలసల రేటింగ్ సరాసరిగా 25 శాతానికి పైగా న�
దేశంలో రెండో పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన షేర్హోల్డర్లకు పండుగ బొనాంజా ఇస్తున్నది. రూ.9,300 కోట్లతో షేర్ల బైబ్యాక్ను, రూ.6,940 కోట్ల విలువైన మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు.