భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
భారీ వేతనాలతో వేలమంది నియామకాలు వేతనాలు పెరుగుతున్నా తాత్కాలికమేనన్న అంచనా మునుముందు జీతాల్లో భారీ కోతలకు అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ సంక్షో�
పలు భాషల్లో కంటెంట్ అందిస్తున్న రిసోర్సియోలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాల కృష్ణన్ పెట్టుబడులు పెట్టారు. ఎంతమేర పెట్టుబడులు పెట్టిన వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.
దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�
క్యూ4 లాభం రూ.5,686 కోట్లు ఆదాయం రూ. 32,276 కోట్లు ‘ముగిసిన ఆర్థిక సంవత్సరం గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా వార్షిక వృద్ధిని సాధించాం. డిజిటల్ ప్రయాణాల్ని విజయవంతంగా నిర్వహిస్తామన్న అపారమైన విశ్వాసం క్లయింట్లక�
231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�