దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�
క్యూ4 లాభం రూ.5,686 కోట్లు ఆదాయం రూ. 32,276 కోట్లు ‘ముగిసిన ఆర్థిక సంవత్సరం గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా వార్షిక వృద్ధిని సాధించాం. డిజిటల్ ప్రయాణాల్ని విజయవంతంగా నిర్వహిస్తామన్న అపారమైన విశ్వాసం క్లయింట్లక�
231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
దశలవారీగా వర్క్ ఫ్రమ్ హోమ్కు ముగింపు కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఆఫీసులకు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్�